Home » bsp
2023లో కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తో పాటు ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఎస్పీ సింగిల్గానే ప్రజల్లోకి వెళ్తుందని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు. ఈవీఎంల పట్ల దేశ ప్రజల్లో ఆందోళన నెలకొందని, దీన్ని అధిగమించాలంటే బ్యాలెట్ పేపర్ తో తదుపరి ఎన్ని�
మునుగోడు ఉప ఎన్నికల్లో నేనే గెలుస్తానంటూ మొదటి నుంచి హల్ చల్ చేసిన ప్రశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి ఆనంద్ కిలారి (కేఏ) పాల్ కు వెయ్యి ఓట్లుకూడా రాలేదు. ఎన్నికల సంఘం పాల్కు ఉంగరం గుర్తును కేటాయించింది. ఈ గుర్తుపై కేవలం 805 ఓట్లు మా�
ఈ యేడాది మొదట్లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎస్పీ కాస్త మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. బీఎస్పీ కేవలం ఒకే స్థానానికి పరిమితం అయింది. అనంతరం జరుగిన ఉప ఎన్నికలో కూడా ఎవరికి వారే పోటీ చేశారు. ఆ ఎన్నిక�
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చేరికతో ఈ మధ్య బహుజన్ సమాజ్ పార్టీ కొంత మేరకు వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ప్రవీణ్ కుమార్ ఎదు�
* మాయవతిని ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకుంటే కూటమిలో చేరతాం * మాయావతికి ఉన్నంత గుర్తింపు విపక్ష నేతల్లో ఎవరికీ లేదు: బీఎస్పీ
సంఘటన వివరాల ప్రకారం,.. 2019 మే 1న అతుల్ రాయ్, తదితరులపై అత్యాచారం కేసు నమోదైంది. వారణాసిలోని ఫ్లాట్కు తనను అతుల్ రాయ్ తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని, వీడియోలు, ఫోటోలు తీసి, ఆన్లైన్లో పెడతానంటూ బెదరించాడని పోలీసు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొ�
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలోనూ వైసీపీ అభ్యర్ధి ఆధిక్యం కొనసాగింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యింది. తొలి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 21243 ఓట్ల
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు ప్రకటించింది. బీఎస్పీ (Bahujan Samaj Party) చీఫ్ మాయావతి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపది ముర్మకి ఓట్లు వేస్
Uttar Pradesh Violence: బీజేపీ ప్రదర్శిస్తోన్న తీరుపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకురాలు నుర�