Home » bsp
అఖిలేష్ యాదవ్ మీద బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో జరిగిన గెస్ట్ హౌజ్ ఘటనను గుర్తు చేస్తూ.. అది జరక్కుండా ఉండుంటే ఎస్పీ, బీఎస్పీ కూటమి కొనసాగి ఈ దేశాన్ని పాలించి ఉండేదని అన్నారు. అంబేద్కర్, కాన్షీరాం, దళితు�
నిన్న జరిగిందాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆవేదన చెందుతోంది. 1975లో జరిగింది గుర్తు చేసుకుంటూనే రాహుల్ గాంధీకి జరిగింది ఎంత వరకు సముచితమో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రాజకీయ దురుద్దేశం, ఒకరిపై మరొకరు ద్వేషం మొదలైనవి దేశానికి గతంలో ఎలాంటి ప్ర�
దండోరియా గతంలో బీఎస్పీలోనే ఉన్నారు. ఆయన గతంలో బీఎస్పీ నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఇక 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దిమ్మి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ టీకెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కొంత కాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తా�
ప్రీతి ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంగా, బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో సరిపోదని, అందులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవా�
మెడికో విద్యార్థి ప్రీతికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని బీఎస్పీ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. పేద వర్గం నుంచి వచ్చిన ప్రీతి చాలా కష్టపడి చదివిందని చెప్పారు.
ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని
శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, బహుజన్ సమాజ్ పార్టీ అగ్రనాయకత్వం ఈరోజు ఢిల్లీలో పాత స్నేహాన్ని బలోపేతం చేయడం, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సమన్వయం సాధించడం వంటి వాటి గురించి సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. శిరోమణి, బీ�
కొద్ది రోజుల క్రితమే పార్టీలోని కీలక నేత ఇమ్రాన్ మసూద్ జెండా మార్చారు. ఆయన మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఇక తాజాగా పార్టీ సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బార్క్ సైతం మాయావతిపై ప్రశంసలు కురిప
ఎంపీ బార్క్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘‘సోదరాభావం కోసం మాయావతి చాలా కష్టపడ్డారు. మాయావతి అనే వ్యక్తి కేవలం వ్యక్తి కాదు, ఒక వ్యక్తిత్వం. దేశానికి ఆమె అవసరం చాలా ఉంది. ఓబీసీలపై జరిగే అఘాయిత్యాలను ఆపాలంటే మాయావతి చాలా అవసరం. సమాజం కోసం ఆమె ఎంత
ఒంటరిగానే పోటీ చేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన విషయాన్ని మాయావతి మీడియా ద్వారా వెల్లడించారు. తాము నాలుగు సార్లు అధికారం చేపట్టామని, మళ్లీ అధికారాన్ని చేపడతామని అన్నారు. పేద ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కో