Home » bsp
బ్రాహ్మణ, బనియా ప్రధానమంత్రులు పోయారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఓబీసీలకు కూడా ప్రధాని పదవి దక్కినట్టైందని, ఇప్పుడు సమయం దళితులదని, మాయావతిని ప్రధానిగా ప్రకటించి, ఆమెకు మద్దతుగా విపక్షాలు నిలబడాలని ఆయన కొద్ది రోజుల క్రితం అన్నారు
భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలలో 80 శాతం మంది 'పస్మాండ, వెనుకబడిన, దోపిడీకి గురవుతున్న' ప్రజలేనని భోపాల్లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగా చెప్పారు. అలాంటి ముస్లింల జీవితాలను మెరుగుపరచడానికి రిజర్వేషన్లు
రాజ్యాంగం రద్దు అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది రెండుసార్లు విలేకరుల సమావేశంలో లేవనెత్తారు. దీని వల్లే ఇదంతా జరుగుతోంది. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి రాజ్యాంగ విరుద్ధం. ప్రజలకు చూపించడం కోసమే బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశార�
RS Praveen Kumar : రూ.2 వేలకు, బిర్యానీలకు ఓటు అమ్ముకుంటే.. మన భూములను పోగొట్టుకుంటాం అని ఓటర్లను హెచ్చరించారు ప్రవీణ్ కుమార్.
ప్రజాప్రయోజనాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విఫలమైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభుత్వాన్ని కాపాడుక
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో ముందంజలో లేకపోవడం గమనార్హం. అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఆధిక్యం సాగిస్తోంది. ఇక మున్సిపల్ కౌన్సిల్ విషయానికి వస్తే ఇక్కడ క
RS Praveen Kumar: బీఎస్పీ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నారంటే?
RS Praveen Kumar : 10లక్షల ఉద్యోగాలు రావాలన్నా, కాంట్రాక్టులు రిజర్వేషన్ల ప్రకారం రావాలన్నా ఏనుగు గుర్తుకు ఓటేయాలి.
Mayawati: సరూర్ నగర్ లోని మైదానంలో బీఎస్పీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు మాయావతి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా తెలంగాణ బీఎస్పీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మైనారిటీలలో 136 కులాలున్నాయని, వీటిలో అనేక మంది కూలీ పని చేసుకుంటూ గడుపుతున్నారని అన్నారు. అమిత్ షా రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, దేశాన్ని రక్షించాల్సిన హోం మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు