Home » bsp
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కేసీఆర్ ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు.
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం తన రాజకీయ వారసుడిని ప్రకటించింది.
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం సంచలన ప్రకటన జారీ చేశారు. తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ అని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించే సవాలును ఆకాష్ స్వీకరించారని మాయావతి చెప్పారు....
బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిందన్నారు.
Nilam Madhu Mudiraj Resigns Congress : ముందు తనను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్.. ఆ తర్వాత మరొకరికి ఆ టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నీలం మధు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి..
కాన్షీరామ్ కాలం నుంచి రాష్ట్రంలో వేళ్లూనుకున్న బహుజన సమాజ్ పార్టీ మరోసారి ఛత్తీస్గఢ్లో తన సత్తా చాటుతోంది. గత ఎన్నికల్లో అజిత్ జోగి పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ.. ఈ ఎన్నికల్లో గోండ్వానా గంటాంత్ర పార్టీతో పొత్తు పెట్టుకుంది.
ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించింది. రెండవ జాబితాలో 43 మంది అభ్యర్థుల్ని ప్ర్టించింది. ఇక నేటి రెండో జాబితాతో కలిపి మొత్తం 88 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
గ్వాలియర్ ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ సికర్వార్, బీజేపీకి చెందిన మాయా సింగ్ మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. అయితే ఈ సీటుపై బీఎస్పీకి చెందిన నాలుగుసార్లు మాజీ కౌన్సిలర్ భర్త ప్రహ్లాద్ సింగ్ పోటీకి దిగి కాంగ్రెస్కు కష్ట�
ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించింది. ఇక నేటి రెండో జాబితాతో కలిపి మొత్తం 63 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 56 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
మధ్యప్రదేశ్లోని ఈ ప్రాంతాల్లో బహుజన్ సమాజ్ పార్టీ అత్యధిక సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టింది. వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్, బీజేపీల రెబల్స్ అభ్యర్థులే. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించి బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్న