Home » Budget 2019
ఢిల్లీ : రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మంత్రి పీయూష్ గోయాల్ వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్లో తాత్కాలిక బడ్జెట్ని పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టారు. అనారోగ్య కారణాల వల్ల జైట్లీ బడ్జెట్ ప్రవేశ �
మరికాసేపట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలో ఇవాళ(ఫిబ్రవరి-1) ఉదయం 10 గంటలకు కేంద్రమంత్రి వర్గం సమావేశం క�
న్యూఢిల్లీ : మరికొద్ది గంటల్లో మోడీ సర్కార్ తన ఆఖరి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. ఇది పేరుకి బడ్జెట్ అయినా..కేవలం కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ చేసే పద్దుల కేటాయింపుగానే భావించాలి. అయినా రైతులకు ప్రోత్సాహకాలు ఉంటాయని, వ్యక్తిగత పన్ను శ్లాబు�
2019 సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే మిగి ఉంది. ఈ సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పార్లమెంట్ లో చివరి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ఫిబ్రవరి-1న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఆయన ప్రవేశపెట్టబోయ
సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ బడ్జెట్ వైపు ఎన్నో రంగాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కేంద్రం ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ పై ఎన్నో అంచనాల
కేంద్ర బడ్జెట్ తయారీ తుదిరూపుకి వచ్చింది. ఎన్నికల వేళ కావటంతో భారీ తాయిళాలు ఉంటాయని కొందరు.. కాదని మరికొందరు అంటున్నారు. ఆర్థిక నిపుణుల అంచనాలు ఎలా ఉన్నా.. సామాన్యుడికి మిగిలేది ఏంటీ.. పోయేది ఏంటీ అనే ఆసక్తిగా మారింది. అందులో భాగంగా కొన్ని వస్�