Buggana

    Andhrapradesh assembly session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సభలో తీవ్ర గందరగోళం

    September 15, 2022 / 09:47 AM IST

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన ప్రజాప్రతినిధులకు సంతాపం తెలిపారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్ర గందరగోళం నెలకొంది. నిరుద్యోగ సమస్య వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీసీ సభ్యులు పట్టుబట్టారు. రాష్ట్�

    BAC Meeting : టీడీపీ సభ్యులు గవర్నర్ వయస్సుకు కూడా గౌరవం ఇవ్వలేదు-సీఎం జగన్

    March 7, 2022 / 08:43 PM IST

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈరోజు జరిగిన బీఏసీ సమావేశంలో సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.  స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో గవర్నర్ ప్రసంగం సమ

    శాసన మండలి ఎదుట బిల్లులు..టీడీపీ సభ్యుల ఆందోళన

    January 21, 2020 / 01:15 PM IST

    ఉత్కంఠకు తెరపడింది. శాసనమండలి ముందుకు రెండు బిల్లులను ప్రవేశపెట్టాలని అనుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు ఏపీ శాసన మండలిలో ప్రవేశపెట్టింది. 2020, జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఎనిమిదిన్నర గంటల అనంతరం స�

    అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలివే

    January 20, 2020 / 09:11 AM IST

    ఏపీ అసెంబ్లీ సాక్షిగా మంత్రి బోత్స సత్యనారాయణ అమరావతి రైతులకు పలు హామీలు ప్రకటించింది. ఏపీ రాజధాని అంశంలపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్ర�

    అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్: భూ యజమానుల వివరాలు

    January 20, 2020 / 07:06 AM IST

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం తొలి రోజు ఫస్ట్ సెషన్ ఆరంభమైంది. ఈసందర్భంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడితో సహా పార్టీ నాయకులు, అనుచరులు కొనుగోలు చేసిన స్థలాల వివరాలు చదివారు. హె

    స్పీకర్ దే తుది నిర్ణయం : టీడీపీ సభ్యులపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం

    December 13, 2019 / 06:32 AM IST

    ఏపీ అసెంబ్లీ గేటు దగ్గర నిన్న జరిగిన ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన సభలో తీర్మానం పెట్టారు. తుది నిర్ణయాన్ని స్పీకర్ కు వదిలేస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని జక్కంపూడి రాజా, గొల్ల బాబూరావు బలపరిచ�

    నిధులు లేవని బుగ్గన చెప్పడం సిగ్గుచేటు: లోకేశ్

    September 12, 2019 / 07:05 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల్లేవంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల మీటింగ్‌కు ఆంధ్రప్రదేశ్ తరపున హాజరైన బుగ్గన ఈ వ్యాఖ్యలు చేయడ�

    లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదు.. ఆయన డిపార్ట్ మెంటే కదా : బుగ్గన

    March 9, 2019 / 11:08 AM IST

    ఐటీ గ్రిడ్ డేటా చోరీ విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీ నేత బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ డేటా చోరీ వేడి ఇంకా చల్లారలేదు. జగన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలకులు మహాకుట్ర పన్నారని బాబు పేర్కొనడంప

10TV Telugu News