Home » burial ground
పురావస్తు శాస్త్రవేత్తలు నెదర్లాండ్లో తాజాగా జరిపిన తవ్వకాల్లో 4,000 ఏళ్ల నాటి స్మశాన వాటిక బయటపడింది. ఈ తవ్వకాల్లో 60 మంది పురుషులు, స్త్రీలు, పిల్లల అవశేషాలు బయటపడ్డాయట.
పెళ్లి అంటే శుభకార్యం. చావు అంటే అశుభం అంటారు. కానీ చావు జరిగిన చోటు శుభకార్యం జరగాలంటారు పెద్దలు. కానీ చావుకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్మశానంలో శుభకార్యాలు చేయరు. కానీ ఓ గ్రామంలో మాత్రం శ్మశానమే ఓ అమ్మాయికి వెళ్లి వేదిక అయ్యింది. అశుభంగా భావించే �
దేశంలోనే అతిపెద్ద స్మశాన వాటిక
స్మశానంలోనే ఉంటాడు, స్మశానంలోనే తింటాడు.. సెల్ ఫోన్ వాడడు. కానీ, తెలివిగా దొంగతనాలు చేస్తుంటాడు. కృష్ణా జిల్లా పోలీసులకు వింతైన ఘరానా దొంగ దొరికాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, సెన్సార్లకు దొరక్కుండా చోరీలు చేస్తున్న ఘరానా దొంగని పోలీసులు అద�
జనగామ జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. లింగాలఘనపురం మండలంలోని చీటూరులో వాగులో 14 మహిళా కూలీలు, గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. వాగుల మధ్యలో ఉన్న శ్మశాన వాటికలో వారంతా తలదాచుకున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జి.కొత�
భారీ వర్షాలతో అనంతపురం జిల్లా అతలాకుతలం అయిపోయింది. కరువు సీమ రాయలసీమ వాననీటితో తడిసి ముద్దయ్యింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ చెరువులను తలపిస్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. చెట్లతో పచ్చగా కళకళలాడుతున్న ఓ పబ్లిక్ పార్కుని ఏకంగా శ్మశాన వాటికగా మార్చేశారు అధికారులు. ఆ పార్కులో మృతదేహాల ఖననంతో పాటు దహనం చేసేందుకు ప్రత్యేక ఏర్పా�
[lazy-load-videos-and-sticky-control id=”1bV3itUP_x0″]
హైదరాబాద్ ఈఎస్ఐ స్మశాన వాటికలో దారుణం చోటు చేసుకుంది. సగం కాలిన కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. మృతదేహాన్ని పూర్తిగా కాల్చకుండానే కాటికాపర్లు వదిలేశారు. దీంతో మృతుడి పుర్రెలు, చేతులు బయటకు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకున�
దేశంలో ప్రతీ ఒక్కరికి సొంత ఇళ్లు ఉండాలని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటుంటాయి. కానీ దళితులు, మైనారిటీలకు చెందిన 70 కుటుంబాలు శ్మశానంలో వంటావార్పులు చేసుకుంటూ జీవిస్తున్న సంఘటన కర్నాటక రాష్ట్రం మధుగిరి తాలూకాలోని బ్యాల్యా గ్రామంలో చోటుచ