-
Home » Bus Accident
Bus Accident
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ..
CM Chandrababu Naidu : మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. 14మంది సజీవదహనం..
AP Bus Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
ఘోర బస్సు ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లడంతో 23మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bus Accident : బంగ్లాదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్బారి జిల్లాలోని దౌలత్దియా టెర్మినల్ వద్ద 50మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలోకి దూసుకెళ్లింది.
ఏపీలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. ముగ్గురు మృతి..
Bus Accident : ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి దగ్దమైంది.
వామ్మో.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మళ్లీ మంటలు.. వంతెనపై బస్సు పూర్తిగా దగ్దం.. తెల్లవారు జామున ఘటన
Bus Accident : కొవ్వూరు ఫ్లైఓవర్ ఫై బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్దమైంది. ప్రమాదం సమయంలో బస్సులో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లోయలో పడిన కాలేజీ బస్సు.. 40మంది విద్యార్థులకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
Bus Accident : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాలేజీ బస్సు బోల్తాపడింది. ఉదయం విద్యార్థులను కళాశాలకు తీసుకెళ్తున్న బస్సు మార్గం మధ్యలో లోయలో పడింది.
లోయలో పడిపోయిన బస్సు.. ఏడుగురి మృతి, 11 మందికి గాయాలు
ప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు.
పండుగ వేళ ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సును ఢీ కొట్టిన లారీ.. ప్రయాణికుల సజీవ దహనం
Bus Accident : కర్ణాటక రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో
ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది ప్రయాణికులు మృతి.. మరికొందరికి గాయాలు
BUS Accident : ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15మంది ప్రయాణికులు మరణించగా.. 19మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. అదుపు తప్పి లోయలో పడిన ప్రైవేట్ బస్సు.. పలువురు మృతి
Bus Accident : ఏపీలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న..