Home » Bus Accident
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
ఆ భర్త కోర్టుల్లో సుదీర్ఘంగా పోరాడారు. చివరకు సుప్రీంకోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగిఉన్న టిప్పర్ ను తప్పించబోయి బోల్తాకొట్టింది.
అఫ్టనిస్థాన్ లో రెండు ఘోర బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కాబూల్ - కాందహార్ హైవేపై జరిగిన రెండు పెద్ద రోడ్డు ప్రమాదాల్లో 52 మంది మరణించగా.. 65 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ఉన్నట్లు తెలిసింది. బస్సు ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
కడప జిల్లా పులివెందులలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా పులివెందులలోని డంప్ యార్డ్ వద్ద
రాజస్థాన్ ముఖ్యమంత్రి బజన్ లాల్ శర్మతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. బాధితులకు అవసరమైన సహాయసహకారాలు అందించాలని కోరారు..
విజయవాడ నుంచి బార్ అసోసియేన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్ విహారయాత్రకు వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున
ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు
పల్నాడు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొన్న టిప్పర్