Home » Bus Accident
పాడేరు ఘాట్రోడ్డులో విషాదం
మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. పశ్చిమ మెక్సికోలో ప్రయాణీకుల బస్సు జాతీయ రహదారి నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు....
థానెలోని సెంట్రల్ మైదాన్ వద్దకు ఆ బస్సు వచ్చిన సమయంలో మంటలు అంటుకున్నాయి.
బంగ్లాదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ప్రయాణికుల బస్సు చెరువులో పడిన ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 17 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి....
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ వెళ్తున్న పెళ్లి బృందం బస్సు దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. కాగా, ముందు వరుసల్లో కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు మరణించారు. మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ ఘాట్ రోడ్డు నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 27 మంది ప్రయాణికులు మరణించగా మరో 17 మంది తీవ్రంగ�
మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాద మృతులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు....
మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. యావత్ మాల్ నుంచి పూణే వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై బస్సు వెళుతుండగా బుల్దానా వద్ద మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సులోని 25 మంది ప్�
ఒడిశా రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని గంజాం జిల్లాలోని దిగపహాండి వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు....