Home » Bus Accident
పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట - పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి 40 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది.
ఆఫ్రికా దేశం మాలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నది వంతెనపై నుంచి వెళ్తున్న బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్లోని గుణా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకుల బస్సులో మంటలు చెలరేగడంతో 13 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాద ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు....
అదుపుతప్పిన ఓ బస్సు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 14మంది ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూ కశ్మీర్ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 250 అడుగుల లోయలోకి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 36మంది ప్రాణాలు కోల్పోయారు.
బస్ స్టేషన్ లో ప్రమాదం జరగడం సీరియస్ అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో రైల్వే ట్రాక్పై నుంచి ప్రయాణికుల బస్సు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు...
ఇటలీ దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది మరణించారు. వెనిస్లో మీథేన్తో నడుస్తున్న బస్సు వంతెనపై నుంచి కింద పడి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు, విదేశీయులతో సహా 21 మంది మరణించారు...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోనీ జిల్లాలో పార్కింగ్ చేసి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 39 మంది బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు....