Home » Business News
‘టీవీఎస్ అపాచీ 2021’ ఆర్ఆర్ 310ను లాంఛ్ చేసింది. గత సంవత్సరమే మార్కెట్ లోకి వచ్చిన దీనికి కొన్ని మార్పులు చేసి..అదనపు ఫీచర్లు జత చేసి మార్కెట్ లో రిలీజ్ చేశారు.
దేశీయంగా 2021, ఆగస్టు 25వ తేదీ బుధవారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 666, (24 క్యారెట్ల) రూ. 4 వేల 665. 08 గ్రాములు (22 క్యారెట్ల) 37 వేల 328, (24 క్యారెట్ల)రూ. 37 వేల 320గా ఉంది.
పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. 2021, ఆగస్టు 18వ తేదీ డీజిల్ ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.
భారతదేశంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా...బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే..ఓ రోజు బంగారం ధరలు తగ్గుతుండగా..మరోరోజు పెరుగుతూ వస్తోంది. ధరల విషయంలో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి.
పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాస
బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత వారం రోజుల నుంచి ధరలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం గోల్డ్ ధరల్లో ఎలాంటి ఛేంజ్ లేదు. సోమవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని వ్యాపార నిపుణులు వెల్లడిస్తున్నారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 99.16, డీజిల్ ధర రూ.89.18కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.105.36, డీజిల్ రూ.96.72కు పెరిగింది. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చుక
బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త.... కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న పసిడి ధర భారీగానే దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 47 వేల రూపాయలకు చేరింది.
Sankranti festival: సంక్రాంతి పండుగ సందర్భంగా..బంగారు దుకాణాలకు తాకిడి అధికమైంది. దీంతో కొనుగోలు దారులతో షాపులన్నీ కళకళలాడాయి. నగరంలో ఉన్న పలు జ్యువెల్లరీ దుకాణాలు సందడిని తలపించాయి. అమీర్ పేట, ఆబిడ్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ మార్కెట్ లో ఉన్న పలు దుకా�
Yes Bank బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న PhonePe తీవ్ర ఇబ్బందుల్లో పడింది. గత రెండు రోజులుగా డిజిటల్ చెల్లింపులు చేసే ఈ ప్లాట్ ఫాం (PhonePe) లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఫోన్ పే యాజమాన్�