Home » Business News
సిలికాన్ వ్యాలీకి చెందిన ఐటీ కంపెనీ 'Ideas2IT' వంద మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది...కార్లను బహుకరించడం ఆనందంగా ఉందని, సంస్థ అభివృద్ధికి కీలకంగా సేవలందించారని తెలిపారు...
రూ. 600 కోట్లతో సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెస్సింగ్ పార్క్ వద్ద రెండో ఫ్యాక్టరీ నెలకొల్పుతున్నట్లు HCCB ప్రకటించింది.
మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ పై ఏకంగా రూ 9:30 పెంచాయి సంస్థలు. తాజా రేట్ల పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.104.61కి చేరుకోగా, డీజిల్ రూ. 95.87కి చేరుకుంది
కొనుగోలుదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకున్న కార్ల తయారీ సంస్థలు..అధిక మైలేజ్ ఇచ్చే వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి, పెట్రోల్ కార్లలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు
టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్ వంటి టెక్నాలజీ కంపెనీలు "ఇంటి నుండి పని" విధానానికి స్వస్తి చెప్పి ఉద్యోగులకు హైబ్రిడ్ విధానంలో కార్యాలయం నుంచే పనిచేసే వెసులుబాటు
వివిధ రాష్ట్రాలు విధించే ప్రభుత్వ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ మరియు ఇతర సుంకాలను పరిగణలోకి తీసుకుని నగరం నుంచి నగరానికి బంగారం ధరలు మారుతూ ఉంటాయి.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సుమారు రూ.1000 కోట్లను బోగస్ ఖర్చులుగా వినియోగించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.
అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ సంస్థకు చెందిన అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తుంది
ఎన్నికలు ముగియడంతో పెట్రోల్ ధరలు పెంచే యోచనలో ఆయిల్ కంపెనీలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
రష్యా - యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు(క్రూడ్ ఆయిల్), బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.