Home » Business News
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి బంగారు కడ్డీలు (గోల్డ్ బార్లు) భారత్ లోకి, భారతదేశం నుండి ఆభరణాలు ఎగుమతికి సంబంధించి భారత్ - యూఏఈ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
కస్టమర్ సర్వీస్ విభాగంలోనూ, సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ ఎయిర్ ఇండియాను అత్యుత్తమ విమానయాన సంస్థగా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు
ప్రముఖ డిజిటల్ కంటెంట్ సంస్థ, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత "గ్లాన్స్(glance)"లో జియో సంస్థ రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
బుకింగ్ లు ప్రారంభించి పది రోజులు గడవకముందే..భారత్ లో "హైలక్స్" బుకింగ్ లను నిలివేస్తున్నట్టు గురువారం సంస్థ ప్రకటించింది.
భారత్ లో వినియోగదారులకు చేరవలసిన 7 లక్షల కార్లకు సంబందించి ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నాయని ఇటీవల విడుదల చేసిన ఆర్ధిక సర్వే ద్వారా వెల్లడైంది.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశంతో మదుపరులు అప్రమత్తంగా ఉన్నారు. మొత్తంగా 19 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద...
యవ్వనం అనేది వయసులోనే కాదని, హృదయంలోనూ యవ్వనాన్ని చూడాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం సంధర్భంగా ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికర ట్వీట్
చమురు ధరలు పెరుగుతున్నాయి. వీటిపై ఆధారపడిన వస్తువుల ధరలు కూడా పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బంగారం ధర తగ్గడం లేదని..కొనుక్కోకుండా ఉన్న వారికి ఇది గుడ్ న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే...భారీగా బంగారం ధర తగ్గిపోయింది. ఒక్కరోజులోనే...రూ. 400కి తగ్గింది.
స్టాక్ మార్కెట్ ల్లో ఫుల్ జోష్ కనిపించింది. సెన్సెక్స్ 800 పాయింట్లు లాభపడడంతో బీఎస్ఈ (BSE) లిస్ట్ అయిన కంపెనీల విలువ ఏకంగా రూ. 3 లక్షల కోట్లు పెరిగింది.