Business News

    జాగ్రత్తగా ఉండండి : అంగట్లో మీ బ్యాంకు కార్డు డేటా 

    February 7, 2020 / 01:32 PM IST

    అవును మీరు వింటున్నది నిజమే. మీ బ్యాంకు కార్డు డేటా మొత్తం మార్కెట్‌లో లభ్యమౌతోంది. అరే ఇదెలా సాధ్యం. తాము ఎంతో జాగ్రత్తగా ఉన్నామే..ఏటీఎంలో కూడా ఎంతో సెక్యూర్టీగా ఉంటూ..డబ్బులు డ్రా చేసుకుంటున్నాం..అంటారు కదా..కానీ హ్యాకర్స్ ఊరుకుంటారా..కొత్త �

    గమనిక : రెండు రోజులు బ్యాంకులు బంద్

    January 16, 2020 / 01:22 AM IST

    ఏదన్నా అవసరం ఉంటే..ముందే డబ్బులు తెచ్చిపెట్టుకోండి. లేకుంటే..ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే..బ్యాంకులకు రెండు రోజుల పాటు తాళాలు పడనున్నాయి. ATM సేవలకు అంతరాయం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో దేశ వ్యాప్త సమ్మెకు దిగనున్నాయి. వేతన సవర�

    కొనడం కష్టమేనా : బంగారం ధర ఎంతో తెలుసా

    January 6, 2020 / 12:57 PM IST

    పసిడి ప్రియులకు ఇది నిజంగా చేదు వార్త. బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్న వారి ప్లాన్లను మరికొన్ని రోజులు పెండింగ్‌లో పెట్టాల్సిందే. ఎందుకంటే ఆకాశాన్ని అంటున్న ధరలను చూసి షాక్ తింటున్నారు. రోజు రోజుకు బంగారం ధరలు అధికమౌతునే ఉన్నాయి. వెండి క�

    బండి నడిచేది ఎలా : గరిష్టస్థాయికి పెట్రో ధరలు

    November 25, 2019 / 11:15 AM IST

    పెట్రో ధరలు ఏ మాత్రం దిగి రానంటున్నాయి. రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయి. తాజా పెరుగుదలతో పెట్రోల్ ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు రూ. 80పైకి ఎగబాకుతుండడంతో వాహనదారుల జేబులకు భారీగా చిల్లు పడుతోంది. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాలకు తో�

    గుడ్ న్యూస్ : నెఫ్ట్ లావాదేవీలు ఫ్రీ 

    November 9, 2019 / 02:22 AM IST

    నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్) లావాదేవీలకు ఛార్జీలు 2020 నుంచి రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించింది. సేవింగ్స్ ఖాతాదారులు చేసే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ లావదేవీలను �

    Gold Prices : బంగారం కిందకు..వెండి పైకి

    October 24, 2019 / 03:22 AM IST

    కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తగ్గుతున్నాయి. మూడు రోజుల తర్వాత పసిడి ధరలు..బుధవారం పెరిగాయి. గత నెలతో పోలిస్తే..రూ. 2 వేలు తగ్గింది. కానీ వెండి ధరలు మాత్రం తగ్గడం లేదు. రూ. 500 పెరిగింది. కిలో వెండి రూ. 48 వేల 500గా ఉంది. ఏపీ రాష్ట్రంలో ఇదే

    వాహనదారులకు గుడ్ న్యూస్ : దిగుతున్న పెట్రో ధరలు

    October 24, 2019 / 03:14 AM IST

    ఇంధన ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్‌‌లో ముడి చమురులు తగ్గడమే కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు. డీజిల్ ధరలు కూడా క్రమేపీ తగ్గుతున్నాయి. దీంతో కొంత వాహనదారులకు ఊరట లభిస్తోంది. 2019, అక్టోబర్ 24వ తేదీ గురువారం పెట్రోల్ ధర 5 పైసలు, డీజ�

    నష్టాల్లో స్టాక్ మార్కెట్

    October 3, 2019 / 05:02 AM IST

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు ప్రతికూల సంకేతాలు రావడంతో సెన్సెక్స్ 309, నిఫ్టీ 96 పాయింట్లు పతనమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 38 వేల దిగువకు చేరింది. అదే బాటలో నిఫ్టీ కూడా పయనిస్తోంది. 11 వేల 300 స్థాయిని కోల్�

    మండుతున్న చమురు ధరలు : సామాన్యుడి జేబుకు చిల్లు

    September 25, 2019 / 03:01 AM IST

    చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గడిచిన ఎనిమది రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం లీటర్ పెట్రోల్ రూ. 78.80లకు ఉండగా..డీజిల్ ధర �

    కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు : స్టాక్ మార్కెట్ జోరు

    September 20, 2019 / 07:54 AM IST

    కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్‌లో ఫుల్ జోష్ పెంచాయి. కార్పొరేట్ రంగానికి పన్నుల విషయంలో ఊరటనిస్తూ సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం మంత్రి నిర్మలా ఓ ప్రకటన చేశారు. దీంతో మార్కెట్ లాభాల బాటలో ట్రేడ్ అవుతోంది. కేవల�

10TV Telugu News