Home » Business News
బంగారం ప్రియులకు గుడ్న్యూస్.. త్వరలో గోల్డ్ రేటు భారీగా తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది.
ఈ నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర నేడు ఒక్కరోజే రూ.770 పెరిగింది.
బంగారం రేటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. గతంలో ఎప్పుడూ చూడని, ఊహించని విధంగా గోల్డ్ రేటు పెరుగుతోంది.
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ వల్ల చైనా-యుఎస్ ట్రేడ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ విలువ క్షిణించడంతో పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల బంగారం ధర పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చె�
ఒక అద్భుతమైన ఆలోచన.. లక్షల మందికి దారి చూపే ఆశాకిరణమవుతుంది. ఒక వినూత్న ప్రయత్నం.. విజయవంతమై యావత్ సమాజానికి మార్గనిర్దేశనం చేస్తుంది. ఒక డిఫికల్ట్ చాలెంజ్..
వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తొలగించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల గురించి జార్జ్ సోరోస్ మాట్లాడారు. ప్రతి దేశంలో ఒక నిర్దిష్ట రకమైన అధికారాన్ని సాధించాలని జార్జ్ సోరోస్ ఆరాటపడుతుంటారనే ఆరోపణలు అనేకం ఉన్నాయి
జూన్ నుంచి మొదలు కానున్న ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా ఉన్నాయి. జూన్ 2022 నుంచి అమల్లోకి వచ్చే కీలక ఆర్ధిక సవాళ్లు ఏంటంటే:
భారత్ లో టెస్లా కార్ల అమ్మకాలపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే ఇండియాలో తయారు చేసి ఇండియాలో అమ్మితేనే టెస్లాకు అనుమతి ఇస్తామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు
శుక్రవారం వెల్లడించిన స్టేక్ హోల్డర్ల ఓటింగ్ ఫలితాల ప్రకారం..99.97 శాతం మంది సెక్యూర్డ్ క్రెడిటర్స్..ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు.
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం లోహియా మెషినరీ లిమిటెడ్(ఎల్ఎంఎల్) మోటార్ సైకిల్స్ సంస్థ తిరిగి మోటార్ సైకిల్స్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది