Home » by-election
తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. దీంతో నేడు మరికొంత నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా నామినేషన్ దాఖలు అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిరసన తెలపాలనుకునేవారికి హుజూరాబాద్ వేదికలా మారింది.
కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఖరారు అయ్యారు. బద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థి పుంతల సురేష్ పేరును ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలోని భవానీపుర్ ఉపఎన్నికల బరిలోకి దిగనున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా మమతా బెనర్జీ పోటీ చేస్తారని టీఎంసీ అధికారికంగా ప్రకటించింది.
హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరగనుంది.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మొత్తం తన వైపుకు తిప్పుకున్న ఈ ఉపఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చలు సహజమే. మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటల రాజేందర్ పై ఆరోపణలు, మంత్రి పదవి నుండి తొలగింపు, శాసనసభకు ర
హుజూరాబాద్లో గెలుపెవరిది..?
Tirupati by-election: తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల కలకలం ప్రకపంనలు సృష్టిస్తోంది. దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించిన టీడీపీ నేతలు… జీవకోనలో బయట నుంచి వచ్చి ఓటేస్తోన్న కొంతమందిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. దీంతో మరోసారి ప్రధ�
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
తిరుపతి ఉపఎన్నికలపై అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. జనసేన, బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా లాభం లేదని వైసీపీ అంటుంటే.. ఫ్యాన్, సైకిల్ పార్టీలు అధికారం కోసం కోట్లు కుమ్మరిస్తున్నాయని కమలం పార్టీ ఆరోపిస్తోంది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి ఉన్నారు.