Home » by-election
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై వైసీపీ దృష్టి సారించింది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడమే భాగంగా పావులు కదుపుతోంది.
CM KCR Public Meeting : టీఆర్ఎస్ అంటే వీరుల పార్టీ…వీపు చూపించే పార్టీ కాదు…నా హామీలన్నీ పూర్తి చేసే బాధ్యత నాయకులదే…లిప్ట్ ల పనులన్నీ పూర్తి చేయకపోతే..వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని సీఎం కేసీఆర్ వెల్లడించారు. లిప్ట్ లన్నీ ఏడాదిన్నరలో పూర్తి చేస్తామ
Tirupati Lok Sabha by-election : తిరుపతిలో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించిన…అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఉప ఎన్నికలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అటు …తిరుపతి ఉప ఎన్నికలో గెలిచి ఏపీలో సత్తా చాటాలని బీజేపీ లక్�
Dubbaka by-election దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ పై 1,470 ఓట్ల మెజారిటీతో బీజేపీ గెలుపొందింది. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. 22 రౌండ్లు వరకూ హోరాహోరీగా సాగిన ఉప ఎన్నిక ఫలితాల్లో 23వ రౌండ్ లో 412
Dubaka by-election result : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అనేది అనూహ్యరీతిలో రౌండ్ రౌండ్ కు మారిపోతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక హోరాహోరీ పోరులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలక�
Dubaka by-election result : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చేగుంట మండలంపైనే ఆధారపడి ఉంది. ఉప ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసే కేపాసిటీ చేగుంట ఓటర్లకు ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. చేగుంట ప్రజలు ఎటువైపు ఉంటే ఆవైపు బీజేపీ గానీ, టీఆర్ఎస్ గానీ గెలిచే అవకాశం ఉంది. దుబ్బాక ఉప
Telangana Dubaka by-election counting : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లో బీజేపీ దూసుకుపోతోంది. ఐదో రౌండ్ లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఆరో రౌండ్ లో కూడా ఆధిక్యం కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధాని అధికార టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య పోటీ ఉంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కు ఐ�
Telangana Dubaka by-election BJP leading : దుబ్బాక ఉప ఎన్నికలో ఊహించని పరిణామం జరుగుతోంది. ఊహించని విధంగా ఓట్లు దక్కించుకోవటంలో బీజేపీ ముందుంది. దుబ్బాక ఎన్నికల్లో ముఖ్యంగా స్థానికంగా అధికారంలో ఉన్న పార్టీ అయిన టీఆర్ఎస్, జాతీయ పార్టీ అయిన బీజేపీ మధ్యే పోరు రసవత్త�
సోలిపేట రామలింగారెడ్డి మరణంలో ఖాళీ అయిన దుబ్బాకలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పోటీ చేస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా పోటీ చేస్తామని స్పష్టం చేశ�