Home » BY ELECTION
హుజూర్ నగర్ ఉప ఎన్నిక అక్టోబర్ 21న జరుగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 21వ తేదీ మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. అక్టోబర్ 24న కౌంటింగ్ జరుగుతుందని వెల్లడించారు. మహారాష్ట్�
తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నాయకుల మధ్య హుజూర్ నగర్ ఉప ఎన్నిక చిచ్చుపెట్టింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా తన భార్య పద్మావతి రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయ�
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్ధిని ప్రకటించింది కాంగ్రెస్. తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాష్ట్రాల్లో పొత్తుల ఎత్తులు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న విభేధాలను పక్కనబెట్టి పొత్తులకు పార్టీలు రెడీ అయిపోతున్నాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే-పీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిర