Home » BY ELECTION
Tirupati Lok Sabha : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉంటాడా ? లేక జనసేన క్యాండిడేట్ ఉంటాడా ? అనే ఉత్కంఠకు తెరపడింది. పోటీపై ఇరు పార్టీలు స్పష్టతనిచ్చాయి. ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉండనున్నారు. ఈ ఎన్నికపై జనసేన అధినేత పవన్ తో బీజేపీ రాష�
Priyanka Gandhi కాంగ్రెస్ కేడర్లో ఉత్సాహం నింపాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం వాదిస్తున్నారు. ఏప్రిల్ 6న తమిళనాడు శాసన సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నింపడానికి ప్రియాంక గాంధీ..అసెం�
Sushil Kumar Modi దివంగత కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో బీహార్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమ అభ్యర్థిగా సుశీల్ కుమార్ మోడీని ఎంపిక చేసింది బీజేపీ. డిసెంబర్ 14న ఈ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీఏకు మెజార్టీ
Residents of Firozabad boycott assembly by-election ఉత్తరప్రదేశ్ లోని 7 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే, ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఫిరోజాబాద్ ప్రజలు ప్రకటించారు. తమ ప్రాంతం చాలా ఏళ్లుగా అభివృద్ధి నోచుకోలేదని ఫిరోజాబాద్ ప్రజలు తెలిపారు. కనీస సదుప
Poll Management In Dubbaka : దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. దుబ్బాక బరిలో 23 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ.. ఈవీఎం మిషన్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు ఎన�
Vote for the hand, vote for Cong…’: BJP’s Jyotiraditya Scindia మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ప్రచారంలో జోతిరాదిత్య సింథియా జోతిరాదిత్య సింథియా. శనివారం దర్భాలో బీజేపీ అభ్యర్థి తరపున ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సింధియా… హస్తం గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్
dubaka by election : దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కుతోంది. దుబ్బాక త్రిముఖ పోరులో ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపుతారనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది. నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రజలు మళ్లీ టీఆర్ఎస్నే అందలం మెక్�
కర్ణాటకలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఉప ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టీ కర్ణాటకపైనే ఉంది.
పశ్చిమ బెంగాల్లో పాగా వేద్దామని అనుకుంటున్న బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. తమకు ఢోకా లేదని తృణముల్ కాంగ్రెస్ పార్టీ నిరూపించింది. రాష్ట్రంలో మూడు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ క్వీన్ స్వీప్ చేసింది. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్�
కాంగ్రెస్ కంచు కోటను కారు ఢీ కొట్టింది. కారు జోరుకు కాంగ్రెస్ కందిపోయింది. రౌండు రౌండుకీ టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి సై అంటూ దూసుకుపోతున్నాడు. హుజూర్నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ పూర్తికాక ముందే ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలు ఫిక్స్ అయిపోయారు. హు�