-
Home » caa
caa
మోదీ 3.0 ఎలా ఉండబోతోంది..? మిత్రపక్షాల నుంచి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? దూకుడు తగ్గించాల్సిందేనా?
తిరగులేని మెజార్టీ ఉన్నప్పుడే వ్యవసాయ చట్టాల అమలులో బీజేపీ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, ఇక మిత్రపక్షాలపై ఆధారపడే స్థితిలో ఎలాంటి వివాదాస్పద చట్టాల జోలికీ ప్రధాని మోదీ వెళ్లరని భావిస్తున్నారు.
సై అంటే సై.. ఉత్తర భారతంలో తారస్థాయికి ఎన్నికల ప్రచారం, ప్రధాన ప్రచార అస్త్రాలివే..
దక్షిణ భారత దేశంలో పోలింగ్ నాలుగు విడతల ఎన్నికల్లో పూర్తైంది. మిగిలిన 3 విడతల పోలింగ్ ఉత్తర భారత దేశమే కావడంతో నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు.
సీఏఏ అమలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
Arvind Kejriwal: అంతేగాక, దేశంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని అన్నారు. దోపిడీలు, అత్యాచారాలు..
పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి.. ప్రధాన నిబంధనలు ఏమిటో తెలుసా?
సీఏఏ ప్రకారం.. 31 డిసెంబర్ 2014 నాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, క్రిస్టియన్, పార్సీ అనే ఆరు మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది.
మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ
పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ వెసులుబాటు ఇస్తుంది.
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అమిత్ షా కామెంట్స్
హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న మోదీ సర్కారు... మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా..
చొరబాటుదారులకు ఓటర్ కార్డులు.. సీఏఏపై మమతా బెనర్జీకి ఛాలెంజ్ విసిరిన అమిత్ షా
ఒకప్పుడు సాహిత్యం, సైన్స్, కళ, పరిశ్రమ, ఆధ్యాత్మికత, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలో బెంగాల్ ముందుండేదని, అయితే ఇప్పుడు మమతా బెనర్జీ కారణంగా దేశంలోనే వెనుకబడిన రాష్ట్రంగా మారిందని అమిత్ షా విమర్శలు గుప్పించారు.
Anurag Kashyap : నా కూతురిని రేప్ చేసి చంపేస్తాన్నారు, నాకు గుండెపోటు వచ్చింది- ప్రముఖ డైరెక్టర్ తీవ్ర ఆవేదన
నా కూతురిని రేప్ చేసి చంపుతామని బెదిరించారు. ట్రోలింగ్స్ వల్ల నా కూతురు బాగా డిస్ట్రబ్ అయ్యింది. ఆమె బాధ చూడలేకపోయా. విదేశాలకు వెళ్లిపోయా. దాదాపు మూడేళ్లు డిప్రెషన్ లో ఉన్నా. ఒత్తిడి కారణంగా గతేడాది గుండెపోటు కూడా వచ్చింది.
CAA: సీఏఏను కేరళలో అమలు చేయబోం – కేరళ సీఎం
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టాన్ని (సిఎఎ) కేరళలో అమలు చేయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.