Home » caa
తిరగులేని మెజార్టీ ఉన్నప్పుడే వ్యవసాయ చట్టాల అమలులో బీజేపీ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, ఇక మిత్రపక్షాలపై ఆధారపడే స్థితిలో ఎలాంటి వివాదాస్పద చట్టాల జోలికీ ప్రధాని మోదీ వెళ్లరని భావిస్తున్నారు.
దక్షిణ భారత దేశంలో పోలింగ్ నాలుగు విడతల ఎన్నికల్లో పూర్తైంది. మిగిలిన 3 విడతల పోలింగ్ ఉత్తర భారత దేశమే కావడంతో నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు.
Arvind Kejriwal: అంతేగాక, దేశంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని అన్నారు. దోపిడీలు, అత్యాచారాలు..
సీఏఏ ప్రకారం.. 31 డిసెంబర్ 2014 నాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, క్రిస్టియన్, పార్సీ అనే ఆరు మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ వెసులుబాటు ఇస్తుంది.
హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న మోదీ సర్కారు... మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా..
ఒకప్పుడు సాహిత్యం, సైన్స్, కళ, పరిశ్రమ, ఆధ్యాత్మికత, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలో బెంగాల్ ముందుండేదని, అయితే ఇప్పుడు మమతా బెనర్జీ కారణంగా దేశంలోనే వెనుకబడిన రాష్ట్రంగా మారిందని అమిత్ షా విమర్శలు గుప్పించారు.
నా కూతురిని రేప్ చేసి చంపుతామని బెదిరించారు. ట్రోలింగ్స్ వల్ల నా కూతురు బాగా డిస్ట్రబ్ అయ్యింది. ఆమె బాధ చూడలేకపోయా. విదేశాలకు వెళ్లిపోయా. దాదాపు మూడేళ్లు డిప్రెషన్ లో ఉన్నా. ఒత్తిడి కారణంగా గతేడాది గుండెపోటు కూడా వచ్చింది.
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టాన్ని (సిఎఎ) కేరళలో అమలు చేయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.