Home » caa
కామారెడ్డిలో ఎంఐఎం బహిరంగ సభ జరిగింది. ఇందులో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. మజ్లిస్ ఒక్క హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం మజ్లిస్ గాలి వీస్తోంద�
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా భిన్నవాదనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొంతమంది వ్యతిరేకిస్తుంటే మరికొందరు సమర్థిస్తున్నారు. వ్యతిరేకించినవాళ్లు ఆందోళనలు కొనసాగిస్తుంటే సమర్థించినవాళ�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత పౌరుడేనా ఈ సందేహం ఓ వ్యక్తికి వచ్చింది. వెంటనే RTIలో దరఖాస్తు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం తనకు ఇవ్వాలని కోరారు. ఎందుకంటే..కొన్ని రోజులుగా పౌరసత్వం చట్టంపై ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిం�
CAA అంశంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు దృష్టిలో ఉంచుకుని పంజాబ్ వ్యతిరేకంగా తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీఆర్, ఎన్నార్సీలపైనా ఆలోచించే పనిలో ఉంది. అసెంబ్లీ రెండో రోజు సమావేశంలో భాగంగా రాష్ట్ర మంత్రి బ్రహ్మ మోహింద్రా దీనిక�
పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన పాక్ వాసులు రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రంలోని నాట్వారా గ్రామంలోని పంచాయితీ ఎన్నికల్లో పాక్ నుంచి 18 సంవత్సరాల క్రితం వలస వచ్చిన నీతా సోధా నాట్వా�
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏఏపై నెలకొన్న అనుమానాలను, భయాలను తొలగించే
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు బెయిల్ వచ్చింది. బుధవారం(జనవరి-15,2020)చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలు ఆయన ఢిల్లీకి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ నాలుగు వారాల సమయంలో ప్రతి శనివ
చెన్నైకి చెందిన వళ్లువర్కొట్టమ్ పోలీస్ వీడియో వైరల్ అవుతోంది. బస్స్టాప్లో ఆగి ఉన్న యువతులను వీడియో తీసి.. వారిని భయపెడుతున్నాడు. పాట్రోలింగ్ లో ఉన్న ఈ పోలీస్ ఫొటోలను క్లిక్ చేస్తుంటే వారంతా మొహాలను దాచుకోవడమో లేదా అక్కడ్నుంచి వెళ్లిపోవ
బాలీవుడ్ నటి దీపిక పదుకొణే జేఎన్ యూ విజిట్ పై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. విద్యార్థులపై దాడి ఘటన తర్వాత గత వారం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె వారికి మద్దతు తెలిపారు. క్యాంపస్కు వెళ్లి వారి ఆందోళనల్లో పాల్గొని, కేంద్రంపై విమర్శలు చే�
దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని