Home » caa
ముఖ్యమంత్రి మార్పుపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చలోక్తులతో నవ్వులు పూయించారు. నాకు ఆరోగ్యం బాగానే ఉంది..కదా..బలవంతంగా రిజైన్ చేయిస్తారా ? అంటూ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని స్పష్టం చేశారు. దేశం కోసం వెళ్లిన
భారత ప్రధానమంత్రి మోడీపై బిలియనీర్ జార్జ్ సోరోస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పౌరసత్వ చట్టంతో భారత్ ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) సెగలు దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తూనే ఉన్నాయి. బీజేపీకి ప్రతి రాష్ట్రంలోనూ వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా మధ్యప్రదేశ్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ ఎ
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సత్య నాదేళ్ల ప్రపంచ దేశాలను హెచ్చరించారు. వలసదారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే గ్లోబల్ టెక్ పరిశ్రమకు ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. వలసదారులను ఆకర్షించడంలో విఫలమైతే దేశాల్లో ప్రపంచ సాం�
సీఏఏ,ఎన్ఆర్సీలపై తనతో డిబేట్ కు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లకు మంగళవారం అమిత్ షా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ ష�
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగ బద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం(జనవరి 22,2020) విచారణ చేపట్టింది. సీఏఏ
దేశమంతా కొనసాగుతున్న పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల సందర్భంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పౌరసత్వ చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉంది. ఒకవేళ నరేంద్ర మోడీ ఈ సమస్యకు పరిష్కారం తీసుకోదలచుకుంటే ఇలా చేయాలి. వ�
నటుడు ప్రకాశ్ రాజ్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పే చర్చా ఈవెంట్ సందర్భంగా పీఎం ముందు డిగ్రీ సర్టిఫికేట్ చూపించాలని ప్రశ్నించారు. కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన యంగ్ ఇండియా నేషనల్ కో ఆర్డినేషన్
పాకిస్తాన్,ఆప్గనిస్తాన్,బంగ్లాదేశ్ లోని మైనార్టీలుగా ఉన్న హిందు, బౌద్ధ, సిక్కు, జైన, క్రిస్టియన్,పార్శీ మతస్తులు ఆయా దేశాల్లో మతపరమైన హింస,వేధింపులు ఎదుర్కొని భారతదేశానికి వచ్చినవారికి పౌరసత్వ కల్పించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం తీసుకొచ్
NRCకి రాష్ట్రాలు సహకరించ లేదని చెబుతుండడంలో అర్థం..కేంద్ర సర్కార్కు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు సహకరించరని చెప్పడమేనన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్. CAA రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు చెబితే మాత్రం..దానిని వ్�