Home » caa
సీఏఏకి వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమత కేంద్రప్రభుత్వంపై ఫైట్ చేస్తున్న ప్రస్తుత సమయంలో మమత, ప్రధాని మోడీ ఒకే వేదికను పంచుకోనున్నారు అనే వార్త ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. ఈ నెల 11, 12 తేదీల్లో మోడీ వెస్ట్ బెంగాల్లో పర్యటిస్తారు. ఆదివారం(�
కేంద్రం తీసుకొచ్చిన CAAపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే..డెత్, బర్త్ సర్టిఫికేట్ల కోసం ప్రజలు సంబంధిత కార్యాయాల ఎదుట క్యూలు కడుతున్నారు. తమకు సర్టిఫికేట్స్ జారీ చేయాలని కోరుతున్నారు. 2019, డిసెంబర్ నెలలో అత్యధికంగా సర్టిఫి
NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఇవాళ భారీ నిరసన ర్యాలీ చేపడుతోంది. జనవరి 4వ తేదీన జరిగిన మిలియన్ మార్చ్కు మించి జనం వస్తారని ఎంఐఎం వర్గాలు భావిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్పందించారు. పౌర చట్టం రాజ్యాంగ విరుద్దమని అమర్త్యసేన్
జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆంధ్రప్రదేశ్ లో జనవరి 25న మిలియన్ మార్చ్ నిర్వహించనుంది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ముస్తక్ మాలిక్ మాట్లాడుతూ.. ‘NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ప్రశాంతంగా మిలియన్ మార్చ్ నిర్వహించాలనుకుంటున్నాం. జనవరి 4న హైదరాబాద్లో జరిగినట�
పిట్లకూత..అదే Twitterలో #boycottchhapak హ్యాష్ ట్యాగ్ ఫుల్గా ట్రెండ్ అవుతోంది. 3 ప్లేస్లో కొనసాగుతోంది. చపాక్ అనేది హింది సినిమా. ఇందులో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె నటించింది. యాసిడ్ దాడది బాధితులు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథతో రూపొందించారు. విక్రాంత్ క�
హన్మకొండలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. CAAని వ్యతిరేకించే వారిని బ్రేకుల్లోని బస్సుల్లో పాకిస్తాన్కు పంపిస్తామని హాట్ హాట్ కామెంట్స్ చేశారాయన. దేశంలో విచ్చిన్నం సృష్టించాలని కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నార�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి,ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలుచోట్ల సీఏఏకి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. వెడ్డింగ్ సమయంలో,ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ లో సీఏఏ వద్దు అంటూ ప్లకార్డులతో,నో సీఏఏ అంటూ
అసోం ఎన్ఆర్సీపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. పిల్లలను తల్లిదండ్రులు, కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారని.. వారిని డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారని ఓ సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయింది. అసోం జాతీయ పౌరుల రిజిస్ట్రర్ లో పేర్లు నమోదు కాని పిల
దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.