caa

    చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయనున్న ఓవైసీ

    January 5, 2020 / 05:59 AM IST

    చార్మినార్ వద్ద జాతీయ జెండాను MIM అధినేత, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ఎగురవేయనున్నారు. CAAకు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతొక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఆయన ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 10వ తేదీ

    ముస్లింల మిలియన్ మార్చ్..భారీగా ట్రాఫిక్ జాం..

    January 5, 2020 / 04:40 AM IST

    పౌర చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసనకారులు హైదరాబాద్‌లో కదం తొక్కారు. ఈ ర్యాలీ తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన మిలియన్ మార్చ్‌ని తలపించింది.  ముస్లిం షబ్బాన్, జమాతే ఇస్లామీ, జామియతే ఉలేమా, ఎంబీటీ, తెహ్రీక్, అమెలే హదీస్, జమాతే ఇస్లామీ, తామి

    CAAపై రగడ : బాలీవుడ్‌ స్టార్స్, నిర్మాతలకు మోడీ ప్రభుత్వం ఆహ్వానం

    January 5, 2020 / 01:56 AM IST

    పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర రైల్వే వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కోసం బాలీవుడ్ అగ్రశ్రేణి తారలను, నిర్మాతలను మోడీ ప్రభుత్వం ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించ

    NPR ఎఫెక్ట్.. డైలామాలో ఎన్ఆర్ఐలు!

    January 4, 2020 / 03:08 PM IST

    ఇండియాలో పౌరసత్వాన్ని పొందాలంటే కచ్చితంగా దేశంలోనివారంతా జాతీయ పౌరుల పట్టిక (NRC), జాతీయ జనాభా పట్టిక (NPR)లో నమోదు చేయించుకోవడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో నివసిస్తున్న పౌరులతో పాటు ఇతర దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు కూడా

    చేతిలో జాతీయ జెండాలతో : ట్యాంక్ బండ్ పై ముస్లింల మిలియన్ మార్చ్

    January 4, 2020 / 10:47 AM IST

    హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ముస్లింలు మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ కు ముస్లింలు భారీగా తరలివచ్చారు. ఎన్ పీఆర్, ఎన్ఆర్ సీ, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు ఈ

    బీజేపీలో చేరిన యామిని సాధినేని

    January 4, 2020 / 10:30 AM IST

    ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన సాదినేని యామిని శర్మ బీజేపీలో చేరారు. శనివారం(జనవరి 04,2020) కేంద్ర జలవనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప�

    మీరు 15శాతమే.. మేం 80 శాతం: CAAపై బీజేపీ ఎమ్మెల్యే

    January 4, 2020 / 09:59 AM IST

    ఏదేమైనా CAAపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేస్తుంటే దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేర బెంగళూరులోని సోమశేఖర్ రెడ్డి అనే బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘జాగ్రత్తగా ఉండండి. ఎ�

    నీకు దమ్ముంటే సెక్యుల‌రిజం గురించి పాకిస్తాన్ లో మాట్లాడు : ఒవైసీకి సవాల్

    January 3, 2020 / 12:50 PM IST

    బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఫైర్ అయ్యారు. నీకు ధైర్యముంటే.. సెక్యులరిజం గురించి భారత్ లో కాదు.. పాకిస్తాన్ లో మాట్లాడు అని

    తెలంగాణకు CM.. కేసీఆరా? ఒవైసీనా?

    January 3, 2020 / 10:17 AM IST

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు సీఎం కేసీఆరా? ఒవైసీనా? అని ప్రశ్నించారు. పౌరసత్వ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని

    పోలీసులను విమర్శించద్దు….ఎందుకంటే!

    January 3, 2020 / 05:13 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 25మంది మృతిచెందగా వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. పెద్ద సం�

10TV Telugu News