Home » caa
CAAపై చర్చ జరగాల్సిందే..రాష్ట్ర శాసనసభలో చర్చించి తీర్మానం చేద్దామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని కుదిపేస్తున్న అంశమని, సీఏఏపై అనుమానాలున్నాయన్నారు. అంతేగాకుండా..భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగ�
అతి త్వరలో మూడు విషయాల వల్ల భారత్ పెద్ద ప్రమాదం ఎదుర్కొనబోతున్నట్లు మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ తెలిపారు. సామాజిక అసమానతలు,ఆర్థికవ్యవస్థ మందగమనం,గ్లోబల్ హెల్త్ ఎపిడమిక్ ద్వారా త్వరలో భారత్ పెద్ద అపాయాన్ని ఫేస్ చేయబోతు�
విపక్షాల తీరుపై ఇవాళ(మార్చి-5,2020) రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో గత వారం సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన హింసాత్మక అల్లర్లపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు….సభలో ఆందోళనకు దిగాయి. వెంకయ్య ఎంత చె�
ఈశాన్య ఢిల్లీలో గత వారం 4రోజుల పాటు సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. 200మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటికే అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ సహా పలు రాజకీయ పా
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం 2020, మార్చి 04వ తేదీ బుధవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షత భేటీకానుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. ప్రభుత్వం ఈ నెలలోనే స్థానికసంస్థల ఎన్నికలు �
ఢిల్లీ షాహీన్బాగ్ వద్ద హై అలర్ట్ నెలకొంది. గత రెండున్నర నెలలుగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళనా శిబిరం నడుస్తోంది..ఐతే ఇక్కడి శిబిరాన్ని ఖాళీ చేయించాలంటూ హిందూసేన పిలుపు ఇవ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.. పోలీసులు రం�
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్-BSF) మానవత్వం చూపింది. తన గొప్ప మనసు చాటుకుంది. ఢిల్లీ అల్లరల్లో(delhi riots) ఇంటిని కోల్పోయిన జవాన్ కి బీఎస్ఎఫ్ అండగా
ఎవడైనా తిడితే... ఎదురు తిట్టడమో.. లేదా బాధపడే వాళ్లను చూశాం. ఏంటో.. ఎన్ని తిట్లు తిడితే అంత సంతోషించే వారూ ఉన్నారు. ఈ విచిత్ర జీవులు ఎవరని ఆశ్చర్యపోతున్నారా?
ఢిల్లీలో అల్లర్ల వెనుక ఉంది ఎవరు…కేవలం మతజాడ్యంతోనే రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయా…లేక వాటి వెనుక రాజకీయ నేతల ప్రోద్బలం కూడా ఉందా…ఇదే ఇప్పుడు సంచలనం కలిగిస్తోన్న అంశం..దర్యాప్తు సాగేకొద్దీ బైటపడుతున్న వాస్తవాలు పరిశీలిస్తే..ఎవరై�
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడిప్పుడే అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. మూడు రోజులుగా ఎలాంటి విధ్వంసం చోటు చేసుకుందో అందరికీ తెలిసిందే. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో బీభత్స పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా కాలిపోయిన వాహనాలు దర్శనమిస్తున్�