Home » Cabinet Expansion
బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ మునగంటీవార్, గిరిష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్, రాధాకృష్ణ వీకే పాటిల్, రవి చవాన్, బబనరావ్ లోణికార్, నితేష్ రాణెలకు చోటు దక్కుతుండగా.. షిండే వర్గం నుంచి దాదా భూసే, దీపక్ కేసర్కర్, శంభూ రాజె దేశాయ్, సందీపన్ భుమ్ర
Apలో మంత్రివర్గ విస్తరణ తర్వాత..నెల్లూరు వైసీపీలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉప్పు నిప్పుగా ఉండే వైసీపీ నేతలు భేటీ అవ్వటం..ఏ పరిణామాలకు దారితీయనున్నాయ్? అనే ప్రశ్న వస్తోంది
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీలో ఎన్నికలు జరుగనున్న పంజాబ్లో ఇవాళ నూతన మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు..మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ...రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి సత్తా చూపెట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే
మహిళలకు మంత్రిపదవులు అవసరం లేదని, వాళ్లు పిల్లల్ని కంటే చాలని ఇప్పటికే తాలిబన్లు అన్న సంగతి తెలిసిందే. అందుకే కేబినెట్లో మహిళా మంత్రిత్వశాఖను కూడా ఎత్తేశారు. ఆ శాఖకు కేటాయించిన..
పంజాబ్లో నవజోత్ సింగ్ సిద్ధూ- అమరీందర్ సింగ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తగ్గించి సయోధ్య కుదిర్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు తన దృష్టిని రాజస్తాన్ పై కేంద్రీకరించింది.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
కేబినెట్ విస్తరణ :ఊహించని మార్పులు
ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ కొలువుదీరింది. ప్రమాణస్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. కిషన్ రెడ్డికి మూడు శాఖలను కేటాయించారు. అమిత్ షాకు హోంశాఖతో పాటు అదనంగా సహకార శాఖను కేటాయించారు.