Home » Cabinet Expansion
కేంద్ర మంత్రి మండలి కొలువుదీరనుంది. మొత్తం 77 మంది ఉండనున్నారు. కొత్తగా టీంలో చేరిన వారు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే ఛాన్స్ దక్కిన వారికి ఆహ్వాన పత్రాలు అందాయి.
కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది.
మోదీ కేబినెట్లో కొత్తగా 22 మందికి చోటు
రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత రెండోసారి కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేసింది కేంద్రం.
Bihar Cabinet బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ మంగళవారంనాడు కేబినెట్ విస్తరణ చేపట్టారు. కొత్తగా 17 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.గత ఏడాది నవంబర్లో నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి క్యాబినెట్ విస్తరణ ఇది. రాజ్
ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే అజ్మేరా రేఖ నాయక్. ఒక్కరే కాబట్టి పదవులు వస్తాయని ఆశపడడం కామనే. కానీ, ఆమెకు అలాంటి చాన్స్ రాలేదు. అందుకే ప్రస్తుతం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మేరా రేఖానాయక్ మౌనంగా ఉంటున�
గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు రాజకీయంగా హాట్ హాట్గా మారుతున్నాయి. సీఎంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారానికి ఈ అంశాలు తోడుకావడంతో తీవ్రస్థాయిలో �
అమాత్య పదవి కోసం ఎన్నోఆశలు పెట్టుకున్నారు… దానిని దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు.. తీరా ఊహకందని నిర్ణయాన్ని అధినేత జగన్ తీసుకోవటంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నిన్నటి దాకా మంత్రిపదవి రేసులో ఉన్నామన్న ధీమాతో ఉన్న ఎమ్మెల్యేలు కా�
కేంద్రంలోని ప్రధాని మోడీ మంత్రివర్గం విస్తరణ శ్రావణ మాసంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. శ్రావణ మాసం ఆగస్టులో ముగుస్తుంది. ఈ క్రమంలోనే కేబినెట్ విస్తరణ ఆగస్టు రెండవ వారంలో జరగవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ విస్తరణకు శ్రావణ �
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే టాక్ వినిపిస్తోంది. సీఎం జగన్కి పండితులు ఓ ముహూర్తం సూచించారట. జూలై 22న కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పారట. ప్రస్తుతం జరుగుతున్న ఆషాడం ముగిస్తే.. శ్రావణమాసాన�