Home » Cabinet Meeting
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ అత్యసవరంగా భేటీ కానుంది.
కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతోనే కాదు ఆర్ధిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం వలన ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో వైద్యం, కరోనా పరిస్థితులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్, రాష్ట్ర ఆర్థికపరిస్థితి అంశాలపై చర
ఈ నెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆలోపే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. 2021, మే 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రైతుల బ్యాంకు అకౌంట్లలోకి మే 13న రైతు భరోసా నగదు జమ చేస్తామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతుల అకౌంట్లలో 4,050 కోట్ల రూపాయలు జము చేయనున్నట్లు పేర్కొన్నారు.
MODI దేశంలో రెండో దశ వైరస్ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వంలోని అన్ని శాఖలు నిరంతరం సమన్వయంతో పని చేస్తున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు శుక్రవారం వర్చువల్ విధాన
ap cabinet key decisions: వెలగపూడి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కార్యక్రమాలపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ప్ర�
AP cabinet meeting : ఏపీ మంత్రిమండలి ఇవాళ భేటీ కానుంది. సెక్రటేరియట్లో జరిగే సమావేశంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆయా శాఖల డిమాండ్లను కూడా క్యాబినెట్ చర్చించనుంది. ఇదివరకే 2021-22 ఆర్థ�
CM Jagan respond raising Polavaram height : పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గించమన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ఎత్తు సెంటీమీటర్ కూడ�
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 27 ఎజెండా అంశాలపై కేబినేట్ భేటీలో చర్చించారు. నివార్ తుపాను నష్టంపై చర్చించారు. అలాగే… 28.30లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రపోజల్స్ పై కేబినేట్లో చర్చించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ లే అవుట్లకు ఆమోదముద్ర వేసి�