Home » cabinet sub committee
పెండింగ్ బిల్లులను నెలకు 700-750 కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తామన్నారు. నర్సింగ్ డైరెక్టరేట్ ని కూడా త్వరలో ఏరాటు చేస్తామన్నారు.
బీసీల జనాభా 46.25 శాతంగా ఉంది.
గత 6 నెలలుగా రైతు భరోసా విధివిధానాలు, మార్గదర్శకాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలతో పాటు వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ సేకరించింది.
రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడిగా ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మాలని కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తున్న కోవిడ్-19ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నేడు 11 గంటలకు సమావేశం కానుంది.
Government focus on issues arising in Dharani portal : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణిలో భూముల రిజిస్ట్రేషన్కు ఇబ్బందులు తప్పడం లేదు. ధరణిలో చిక్కులు జనాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఒకటికాదు.. రెండుకాదు… రకరకాల ఇబ్బందులు పెడుతోంది. సర్
అవినీతికి తావు లేకుండా, పారదర్శకంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏ అధికారికి విచక్షణాధికారం ఉండకూడదని సూచించారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిదంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.