-
Home » canal
canal
అబ్బాయితో మాట్లాడుతోందని కన్నతల్లే కూతురిని చంపేసింది.. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఏం చేసిందంటే..
మృతదేహంపై ఉన్న దుస్తులు ఈ కేసులో మిస్టరీని చేధించాయి. హంతకులను పట్టించాయి.
అమ్మ బాబోయ్.. నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్.. సింగిల్ హ్యాండ్ తో భారీ కొండచిలువను ఎలా బయటకు తీశాడో చూస్తే గూస్ బంప్సే..
ఆ వ్యక్తి గుండె ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రియల్ హీరో అని అతడిపై ప్రశంసలు కురిపించారు.
ఆర్మూర్లో తెగిన నిజాంసాగర్ కెనాల్ కట్ట .. ఇల్లు వదిలి పరుగులు తీసిన కాలనీవాసులు
నిజాంసాగర్ కెనాల్ కట్టతెగడంతో వరద నీరు ఒక్కసారిగా కాలనీలోని ఇండ్లలోకి పోటెత్తింది. దీంతో పలు ఇండ్లలోని సామాన్లు నీటిలో కొట్టుకుపోయాయి.
Siddipet: అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి
ఆలయం దగ్గర ఉన్న మూలమలుపు వద్ద ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి గుంతలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వెంటనే గుర్తించిన స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.
Pinnelli Ramakrishna Reddy : కెనాల్లోకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే సోదరుడి కారు..
గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పులలో కారు ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ లోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి..
Delhi crime : తీసుకున్న అప్పు చెల్లించాలని వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికేసిన దంపతులు
తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని భార్యాభర్తలు 72 ఏళ్ల వృద్ధురాలని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి కాలువలో పారేసిన ఘటన ఢిల్లీ నగరంలో కలకలం రేపింది.
Bamboo bridge: వరుడి రాక కోసం రాత్రికిరాత్రే కాలువపై వెదురు వంతెన
ఇటీవలికాలంలో పెళ్ళిళ్ళలో అనే వింతలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ లాంటి ప్రాంతాల్లో పెళ్ళిళ్ళ సందర్భంలో వెలుగు చూసే ఘటనలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం : కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు
A car crashed into a canal : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద కాల్వలోకి దూసుకెళ్లింది కారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. గల్లంతైన ఇందుకూరి వెంకట సత్యన
తమిళనాడులో ఘోర ప్రమాదం : కాలువలోకి దూసుకెళ్లిన వాహనం…ఐదుగురు మహిళలు మృతి
A vehicle crashed into a canal : మధ్యప్రదేశ్లో బస్సు ప్రమాద ఘటన మరువకముందే తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టాటా ఏస్ మినీ వ్యాన్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరి ప�
ఘోర బస్సు ప్రమాదం, 38మంది జలసమాధి
Bus falls into canal in Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సిధి జిల్లాలో పట్నా దగ్గర వంతెనపై 60మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 38మంది చనిపోయారు. అధికారులు ఏడుగురిని సురక్షితంగా కాపాడారు. మిగత