Cancelled

    వెస్ట్ బెంగాల్ లో వలసల పర్వం, ఢిల్లీకి ఐదుగురు టీఎంసీ నేతలు

    January 30, 2021 / 09:09 PM IST

    TMC rebels to Delhi : వెస్ట్ బెంగాల్ లో వలసల పర్వం కొనసాగుతోంది. మమత బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఎలాగైనా అక్కడ పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీ అధిష్టానానికి చెందిన కీలక నేతలు పశ్చిమబెంగాల్ లో పర్యటిస్తున్నారు. టీఎంసీ నేత

    చేదు నిజం : కోటి మంది టికెట్ కొన్నారు, కానీ..రైలు ప్రయాణం చేయలేదు

    November 2, 2020 / 01:43 PM IST

    1 Crore Waitlisted Passengers Denied Train Travel : దేశంలో పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల అవసరాలను ఆ శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్‌ కొన్నా…చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న విషయం ఓ ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఒక్క 2019-2020 ఏడాదిలోన�

    జిన్ ‌పింగ్ పాకిస్థాన్‌ పర్యట వాయిదా

    September 4, 2020 / 03:56 PM IST

    చైనా అధ్యక్షుడు జీ జిన్ ‌పింగ్ పాకిస్థాన్‌ పర్యట వాయిదాపడింది. ఈ మేరకు పాకిస్థాన్ ‌లోని చైనా అంబాసిడర్ యావో జింగ్ ప్రకటన చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో జిన్ ‌పింగ్ పాక్ పర్యటన వాయిదా పడినట్లు యావో జింగ్ తెలిపారు. త్వరలో ఇరు దేశ ప్రభుత్వాలను స�

    చైనాకు మరో షాక్.. వందే భారత్ రైళ్ల టెండర్ రద్దు చేసిన రైల్వేశాఖ!

    August 22, 2020 / 08:11 AM IST

    చైనాతో ఇప్పటికే అన్నీ విషయాల్లో తెగదెంపులు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న భారత్.. వరుసగా దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే చైనా యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ‘వందే భారత్ రైళ్లు’ రైళ్ల నిర్మాణానికి సం�

    ఈ ఏడాది అమర్​నాథ్​ యాత్ర రద్దు

    July 21, 2020 / 09:03 PM IST

    దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమర్​నాథ్​ యాత్ర రద్దైంది .కరోనా కారణంగా ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన శ్రీ అమర్‌నాథ్‌ దేవాలయ బోర్డు సమావేశంలో ఈ మేరకు న

    జూన్ 30 వరకు రైళ్లు రద్దు..రిజర్వేషన్ డబ్బులు వాపస్

    May 14, 2020 / 07:32 AM IST

    కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్-30వరకు ట్రావెల్ చేసేందుకు ప్రయాణికులు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ నెల 30 వరకు కూడా ఎలాంటి ప్యాసింజర్ రైళ్లు నడవ�

    Wimbledon 2020పై కరోనా దెబ్బ..వీరి ఆటను చూడలేమా!

    April 2, 2020 / 02:50 AM IST

    కరోనా రాకాసి కుమ్మేస్తోంది. ఎన్నో రంగాలను కుదిపేస్తోంది. దీని కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడే రవాణా నిలిచిపోయింది. దీనికారణంగా పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. పలు రంగాలపై ఎఫెక్ట్ చూ

    ఐపీఎల్‌ రద్దు.. ఇదే ఫస్ట్ టైమ్!

    March 24, 2020 / 01:33 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఈ క్రమంలో ప్రజలు వణికిపోతున్నారు. కరోనాపై హైరానా అయిపోతున్నారు. ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన ఇండియాను పట్టుకుంది. ఇప్పటికే వేల సంఖ్యలో అనుమానితులు.. వందల సంఖ్య�

    ఒలంపిక్స్ వాయిదా! : జపాన్ ప్రధాని

    March 23, 2020 / 12:27 PM IST

    ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఒలిపింక్స్‌కు కూడా సోకింది. షెడ్యూల్ ప్రకారం.. ప్రపంచ క్రీడా సంబరం ఒలిపింక్స్‌ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఒలింపిక్స్‌ నిర్వహణపై నీలినీ

    బిగ్ బ్రేకింగ్ : దేశీయ విమాన సర్వీసులు పూర్తిగా రద్దు..19రాష్ట్రాలు కంప్లీట్ లాక్ డౌన్

    March 23, 2020 / 11:36 AM IST

    దేశంలో కరోనా కేసులు సోమవారం(మార్చి-23,2020)నాటికి 415కు చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా కారణంగా దేశంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాపై భారత పోరాటంలో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ విమానసర్వీసులను వారం పాటు పూర్తిగా రద్దు చ�

10TV Telugu News