Home » cancer
యాక్టర్-సింగర్ దివ్య చౌస్కీ ఆదివారం తుది శ్వాస విడిచారు. సుదీర్ఘ కాలంగా క్యాన్సర్ తో పోరాడిన ఆమె 28ఏళ్ల వయస్సులో చనిపోయారు. ఈ యాక్టర్ తొలి సినిమా 2016లో హాయ్ అప్నా దిల్ తో ఆవారాకు డైరక్షన్ చేసిన మంజోయ్ ముఖర్జీ భోపాల్ లో చనిపోయిందని తెలిపి సంతాపం
ప్రస్తుతం బాలీవుడ్లో పరిస్థితి బాగాలేదు. వరుసగా కళాకారులు ఈ ప్రపంచానికి వీడ్కోలు పలుకుతున్నారు. అమితాబ్ బచ్చన్ సహా చాలా మంది కళాకారులు కరోనా వైరస్ సంక్రమణతో పోరాడుతున్న సమయంలో బాలీవుడ్లో మరొక విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి దివ్య చో�
హ్యూమన్ ఇమ్యునో వైరస్ (HIV) ఎయిడ్స్.. ఈ పేరు చెబితే చాలు అందరికి దడ. కారణం మందు లేకపోవడమే. ఎయిడ్స్ సోకితే చావాల్సిందే. మరో దారి లేదు. ఎన్నో ఏళ్లుగా
మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా
రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత సీఎం రమేష్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సీఎం రమేష్ సోదరుడు ప్రకాష్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. వీరి స్వస్థలం కడప జిల్లా ఎర్రగుంట్
రోజూ నడిస్తే మంచిదేగా? ఏంటో కొత్త న్యూస్. కొత్త స్టడీ నడకలోని మరో గొప్ప ఆరోగ్య ప్రయోజనాన్ని బయటపెట్టింది. రోజూ నడిచే వాళ్లలో కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అని
హైదరాబాద్ నగరంలో మహిళలతో పాటు పొగ త్రాగని పురుషులు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు గురవుతున్నారు. దీనికి వాతావరణ కాలుష్యం, ఇతరులు చేస్తున్న ధూమపానాన్ని పీల్చడం వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. ఇటీవల విడుదలైన వివరాలను బట్టి 100లో 30మంది 30ఏళ్ల కంట�
పేగుకు క్యాన్సర్ వచ్చి ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తిని కోటిన్నర లాటరీ వరించింది. అదృష్టమంటే ఇదే కదా. పేగుకు క్యాన్సర్ వచ్చిందని కీమో థెరఫీ చేయించుకుంటూ ఇంకొక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే జబ్బు తగ్గిపోతుంది. ఆ సమయంలోనే అతని జీవితంలో ఓ అద్�
క్యాన్సర్ మహమ్మారిని మట్టుపెట్టేందుకు..క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎంతోమంది సైంటిస్టులు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు.క్యాన్సర్ ను పూర్తిగా అరికట్టేందుకు మందులను తయారు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో క్యాన�
సముద్రపు నత్తల్లోని గ్రంధులు స్రవించే జిగురు క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సమర్థమైన ముందుగా ఉపయోగపడుతుందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్, సదరన్ క్రాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే నత్తల నుంచి నొప్పిని తగ్గించే మందులతో ప