cancer

    క్యాన్సర్, హెచ్ఐవీ, కిడ్నీ పేషెంట్లకు నెలకు రూ.2వేల 250పెన్షన్

    February 17, 2021 / 06:46 AM IST

    haryana government: క్యాన్సర్, హెచ్ఐవీ, కిడ్నీ సమస్యలు లాంటి వాటిని సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీంలోకి యాడ్ చేయాలని హర్యానా ప్రభుత్వం డిసైడ్ చేసింది. హర్యానాకు చెందిన సోషల్ జస్టిస్ అండ్ ఎంపర్‌మెంట్ మినిష్టర్.. ఓం ప్రకాశ్ యాదవ్ మంగళవారం మాట్లాడుతూ.. క్యా�

    సెప్టెంబర్ 13, గ్రహస్థితి….ఏ పని తలపెట్టినా విజయం మీదే

    September 12, 2020 / 07:51 AM IST

    2020 , సెప్టెంబర్ 13, ఆదివారం, నాడు ఏర్పడబోయే గ్రహ స్ధితి వల్ల ఏం జరుగబోతోంది అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా ఆరోజు  ఉదయం సుమారు గం. 10.30 ల సమయానికి  రాశి చక్రంలోని 6 గ్రహాలు వాటి.. వాటి స్వక్షేత్రాల్లో ఉండబోతున్నాయి. ఇలాం

    పంది మాంసం తింటే ఆరోగ్యానికి ఎందుకు హానికరం.. సైన్స్ ఏం చెబుతోంది? 

    July 18, 2020 / 04:19 PM IST

    అసలే కరోనా యుగం నడుస్తోంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తినే ఆహారపు అలవాట్ల నుంచి శుభ్రత వరకు అన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆహారం తినడం మంచిది? ఏది తింటే ఆరోగ్యానికి హానికరమనేది తప్పక తెలు

    ఫ్యాన్స్ కోసం ప్రాణం పోతున్నా చివరి మెసేజ్

    July 13, 2020 / 08:16 PM IST

    యాక్టర్-సింగర్ దివ్య చౌస్కీ ఆదివారం తుది శ్వాస విడిచారు. సుదీర్ఘ కాలంగా క్యాన్సర్ తో పోరాడిన ఆమె 28ఏళ్ల వయస్సులో చనిపోయారు. ఈ యాక్టర్ తొలి సినిమా 2016లో హాయ్ అప్నా దిల్ తో ఆవారాకు డైరక్షన్ చేసిన మంజోయ్ ముఖర్జీ భోపాల్ లో చనిపోయిందని తెలిపి సంతాపం

    బాలీవుడ్ నటి కన్నుమూత

    July 13, 2020 / 10:39 AM IST

    ప్రస్తుతం బాలీవుడ్‌లో పరిస్థితి బాగాలేదు. వరుసగా కళాకారులు ఈ ప్రపంచానికి వీడ్కోలు పలుకుతున్నారు. అమితాబ్ బచ్చన్ సహా చాలా మంది కళాకారులు కరోనా వైరస్ సంక్రమణతో పోరాడుతున్న సమయంలో బాలీవుడ్‌లో మరొక విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి దివ్య చో�

    ఎయిడ్స్ పూర్తిగా నయమైంది, ఈ అదృష్టవంతుడు ప్రపంచంలో రెండో వ్యక్తి

    March 11, 2020 / 10:04 AM IST

    హ్యూమన్ ఇమ్యునో వైరస్ (HIV) ఎయిడ్స్.. ఈ పేరు చెబితే చాలు అందరికి దడ. కారణం మందు లేకపోవడమే. ఎయిడ్స్ సోకితే చావాల్సిందే. మరో దారి లేదు. ఎన్నో ఏళ్లుగా

    ఈ 3 రోగాలకు ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదు : సీఎం జగన్ సెటైర్లు

    February 18, 2020 / 08:11 AM IST

    మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా

    సీఎం రమేష్ కుటుంబంలో విషాదం

    December 31, 2019 / 02:56 AM IST

    రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత సీఎం రమేష్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సీఎం రమేష్ సోదరుడు ప్రకాష్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. వీరి స్వస్థలం కడప జిల్లా ఎర్రగుంట్

    గుడ్ న్యూస్: రోజూ 20 నిమిషాలు నడిస్తే.. 7 రకాల కేన్సర్లను తగ్గించుకోవచ్చు

    December 28, 2019 / 05:10 AM IST

    రోజూ నడిస్తే మంచిదేగా? ఏంటో కొత్త న్యూస్. కొత్త స్టడీ నడకలోని మరో గొప్ప ఆరోగ్య ప్రయోజనాన్ని బయటపెట్టింది. రోజూ నడిచే వాళ్లలో కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అని

    హైదరాబాదీల్లో పొగ తాగని వాళ్లకే ఎక్కువగా క్యాన్సర్

    November 7, 2019 / 04:54 AM IST

    హైదరాబాద్ నగరంలో మహిళలతో పాటు పొగ త్రాగని పురుషులు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు గురవుతున్నారు. దీనికి వాతావరణ కాలుష్యం, ఇతరులు చేస్తున్న ధూమపానాన్ని పీల్చడం వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. ఇటీవల విడుదలైన వివరాలను బట్టి 100లో 30మంది 30ఏళ్ల కంట�

10TV Telugu News