cancer

    క్యాన్సర్ పేషెంట్‌కు కోటిన్నర లాటరీ

    October 30, 2019 / 09:51 AM IST

    పేగుకు క్యాన్సర్ వచ్చి ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తిని కోటిన్నర లాటరీ వరించింది. అదృష్టమంటే ఇదే కదా. పేగుకు క్యాన్సర్ వచ్చిందని కీమో థెరఫీ చేయించుకుంటూ ఇంకొక్కసారి ట్రీట్‌మెంట్ తీసుకుంటే జబ్బు తగ్గిపోతుంది. ఆ సమయంలోనే అతని జీవితంలో ఓ అద్�

    గోమూత్రంతో క్యాన్సర్‌కు మందులు : కేంద్ర మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే

    September 8, 2019 / 06:01 AM IST

    క్యాన్సర్ మహమ్మారిని మట్టుపెట్టేందుకు..క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎంతోమంది సైంటిస్టులు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు.క్యాన్సర్ ను పూర్తిగా అరికట్టేందుకు మందులను తయారు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో క్యాన�

    నత్తలతో క్యాన్సర్‌కు చెక్

    August 30, 2019 / 04:57 AM IST

    సముద్రపు నత్తల్లోని గ్రంధులు స్రవించే జిగురు క్యాన్సర్‌ వ్యాధి చికిత్సకు సమర్థమైన ముందుగా ఉపయోగపడుతుందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్, సదరన్ క్రాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే నత్తల నుంచి నొప్పిని తగ్గించే మందులతో ప

    ఊరట : కేన్సర్ మందుల ధరలు తగ్గాయి

    May 16, 2019 / 04:22 AM IST

    కేన్సర్ వ్యాధి..ఈ వ్యాధి నుండి బయటపడాలంటే సామాన్యుడికి తలకు మించిన భారం అవుతుంది. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి కూడా. ఈ వ్యాధికి ఉపయోగించే మందుల ధరలు అలా ఉంటాయన్నమాట. వీటన్న�

    కలుపు మందు కారణంగా క్యాన్సర్: కంపెనీకి రూ.14 వేల కోట్ల జరిమానా

    May 15, 2019 / 03:51 AM IST

    బేయర్‌కు చెందిన మోన్‌శాంటో అగ్రీ కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోన్‌శాంటో అగ్రీ కంపెనీకి చెందిన ‘రౌండప్‌’ కలుపు మొక్కల నివారణి మందు కారణంగా తమకు క్యాన్సర్‌ వచ్చిందంటూ ఓ జంట వేసిన దావా విషయంలో కోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది. ఆ జం�

    ITC చైర్మన్ దేవేశ్వర్ కన్నుమూత

    May 11, 2019 / 09:03 AM IST

    ITCగ్రూప్ కి సుదీర్ఘకాలంపాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్,చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరించిన యోగేష్ చందర్ దేవేశ్వర్(72) కన్నుమూశారు.కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(మే-11,2019)తుదిశ్వాస విడిచారు.దేవేశ్వర్ కి భార్య,కొడుకు ఉన

    బీ అలర్ట్ : వేడి వేడి టీ తాగుతున్నారా!

    May 1, 2019 / 08:46 AM IST

    వేడి వేడి టీ కడుపులో పడితే గానీ రిలాక్స్ కాదు చాలామందికి. లిమిట్ గా తీసుకుంటే కాఫీ, టీ మంచివే. కానీ అంత వేడిగా తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదం.

    అయ్యో పాపం : జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగి ఆత్మహత్య

    April 28, 2019 / 01:32 AM IST

    ముంబై: జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. కొన్ని నెలలుగా వారికి జీతాలు

    రాఫెల్ స్కామ్ మొదటి బాధితుడు పారికర్

    March 19, 2019 / 10:44 AM IST

    దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ మరణంపై రాజకీయాలు మొదలయ్యాయి. రాఫెల్ కుంభకోణంలో మొదటి బాధితుడు మనోహర్ పారికర్ అని మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఆవాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే పారికర్ తన

    మనోహర్ పారికర్ భార్య కూడా క్యాన్సర్‌తోనే!

    March 18, 2019 / 02:40 AM IST

    మాజీ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్.. క్యాన్సర్ కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే 2000సంవత్సరంలో పారికర్ భార్య కూడా క్యాన్సర్ వ్యాధి కారణంగానే చనిపోయారు. 2000 సంవత్సరం అక్టోబర్‌లో తొలిసారి గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ �

10TV Telugu News