cancer

    ఊరట : కేన్సర్ మందుల ధరలు తగ్గాయి

    May 16, 2019 / 04:22 AM IST

    కేన్సర్ వ్యాధి..ఈ వ్యాధి నుండి బయటపడాలంటే సామాన్యుడికి తలకు మించిన భారం అవుతుంది. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి కూడా. ఈ వ్యాధికి ఉపయోగించే మందుల ధరలు అలా ఉంటాయన్నమాట. వీటన్న�

    కలుపు మందు కారణంగా క్యాన్సర్: కంపెనీకి రూ.14 వేల కోట్ల జరిమానా

    May 15, 2019 / 03:51 AM IST

    బేయర్‌కు చెందిన మోన్‌శాంటో అగ్రీ కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోన్‌శాంటో అగ్రీ కంపెనీకి చెందిన ‘రౌండప్‌’ కలుపు మొక్కల నివారణి మందు కారణంగా తమకు క్యాన్సర్‌ వచ్చిందంటూ ఓ జంట వేసిన దావా విషయంలో కోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది. ఆ జం�

    ITC చైర్మన్ దేవేశ్వర్ కన్నుమూత

    May 11, 2019 / 09:03 AM IST

    ITCగ్రూప్ కి సుదీర్ఘకాలంపాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్,చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరించిన యోగేష్ చందర్ దేవేశ్వర్(72) కన్నుమూశారు.కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(మే-11,2019)తుదిశ్వాస విడిచారు.దేవేశ్వర్ కి భార్య,కొడుకు ఉన

    బీ అలర్ట్ : వేడి వేడి టీ తాగుతున్నారా!

    May 1, 2019 / 08:46 AM IST

    వేడి వేడి టీ కడుపులో పడితే గానీ రిలాక్స్ కాదు చాలామందికి. లిమిట్ గా తీసుకుంటే కాఫీ, టీ మంచివే. కానీ అంత వేడిగా తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదం.

    అయ్యో పాపం : జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగి ఆత్మహత్య

    April 28, 2019 / 01:32 AM IST

    ముంబై: జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. కొన్ని నెలలుగా వారికి జీతాలు

    రాఫెల్ స్కామ్ మొదటి బాధితుడు పారికర్

    March 19, 2019 / 10:44 AM IST

    దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ మరణంపై రాజకీయాలు మొదలయ్యాయి. రాఫెల్ కుంభకోణంలో మొదటి బాధితుడు మనోహర్ పారికర్ అని మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఆవాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే పారికర్ తన

    మనోహర్ పారికర్ భార్య కూడా క్యాన్సర్‌తోనే!

    March 18, 2019 / 02:40 AM IST

    మాజీ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్.. క్యాన్సర్ కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే 2000సంవత్సరంలో పారికర్ భార్య కూడా క్యాన్సర్ వ్యాధి కారణంగానే చనిపోయారు. 2000 సంవత్సరం అక్టోబర్‌లో తొలిసారి గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ �

    వెంకటేష్ మంచి మనసు: క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానికి పరామర్శ

    March 10, 2019 / 04:57 AM IST

    టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తన పెద్ద మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానిని పరామర్శించారు. నేనున్నా అని భరోసా ఇచ్చారు. ఎల్బీనగర్

    ఎయిడ్స్ తగ్గింది: ప్రపంచంలో రెండవ వ్యక్తి అతనే!

    March 5, 2019 / 11:20 AM IST

    హెచ్‌ఐవీ ఎయిడ్స్ ప్రపంచవ్యాప్తంగా బయపెడుతున్న వ్యాధి. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే మరణం తధ్యం అని ఇప్పటివరకూ అనుకున్న సంగతి తెలిసిందే. హెచ్‌ఐవీని పూర్తిగా నయం చేయలేం, నివారణ ఒక్కటే మార్గం. మందులు వాడుతూ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు అంతే.. క�

    షాకింగ్ ఫ్యాక్ట్స్ : ఫ్రైడ్ చికెన్ తింటే మరణమే

    January 28, 2019 / 09:58 AM IST

    ఫ్రైడ్ చికెన్ అంటే అందరికీ నోరూరుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న తేడా లేకుండా.. మల్టీ నేషనల్‌ ఫుడ్ స్టోర్స్‌కు వెళ్లి.. ఎడా పెడా లెగ్‌పీస్‌లు లాగించేస్తున్న వాళ్లు బోలెడు మంది. రెగ్యులర్‌గా మనం తినే లంచ్, డిన్నర్‌కు బదులు.. చికెన్ బకెట్స్

10TV Telugu News