Home » Candidates
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల ప్ర్రక్రియ గత వారమే మొదలైంది. మంగళవారమే నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. అయితే, సోమవారం వరకు అక్కడ దాఖలైన నామినేషన్లు ఆరు మాత్రమే.
ఈ పరీక్షలకు మొత్తం 2,07,106 మంది హాజరుకాగా, 1,11,209 మంది అర్హత సాధించారు. వీరిలో 83,449 మంది పురుష అభ్యర్థులు కాగా, 27,760 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీళ్లంతా తుది పరీక్షలకు అర్హత సాధించారు.
యాత్రకు షెడ్యూలు ప్రకటించాక మార్పులు సరికాదని అధ్యక్షుడు శివకుమార్ అన్నట్లు సమాచారం. ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతుచిక్కని అయోమయం నెలకొంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది. మార్చిలో షెడ్యూలు విడుదల కావచ్చునని అ�
రాష్ట్రంలో ఎలాగైనా అధికార పగ్గాలను జేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే సన్నాహాల్లో ఉంది. కనీసం 150 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇలా ముందస్తుగానే అభ్యర్థుల �
మునుగోడు విజయం.. ఇప్పుడు TRS,BJP, కాంగ్రెస్ పార్టీలకు చాలా కీలకంగా ఉంది. దీంతో నియోజకవర్గం చుట్టూ కనిపిస్తున్న రాజకీయ వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. ఇంతకీ మునుగోడులో రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయ్. మునుగోడు ప్రజల నుంచి వినిపిస్తున్న డిమాండ్లు ఏం�
రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది.
త్వరలో రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ బుధవారం ప్రకటించింది. మూడు స్థానాలకుగాను అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
రాజ్యసభ సీట్ల కోసం టీఆర్ఎస్లో ఎంతోమంది ఆశావహులు పోటీపడుతున్నా రెండు సీట్లు మాత్రం అగ్రవర్ణాలవారికి దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. మూడో సీటును బీసీ లేదా ఎస్సీ నేతలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహించిన పరీక్షల్లో పాసైన, ఫెయిలైన అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఇబ్బందులను పరిశీలించేందుకు ఒక కమిటీని కూడా రైల్వే ఏర్పాటు చేసింది.
తెలంగాణలో ఎమ్మెల్సీల లెక్క తేలిపోయింది. నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఊహించని రీతిలోకి కొత్త పేరు ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.