Home » Candidates
Janasena contest GHMC elections : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. బీజేపీతో పొత్తుపై ఇంకా క్లారిటీ రాకపోయినా… అభ్యర్ధుల జాబితాను సిద్ధం చేస్తోందీ. 60 డివిజన్లలో జనసేన పోటీ చేయబోతోంది. నామినేషన్లకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉం�
Grama (Village) and Ward Secretariats Exam : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 16 వేల 208 పోస్టులున్నాయి. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలు నిర్వహించనున్నారు. �
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 15 స్థాన�
కరోనా వేళ..ఎన్నికలు వస్తే..ఏం చేయాలి ? ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు జరిగితే..తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలు వెల్లడించింది. ఓటు వేసే వారు, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు, పోలింగ్ జరిగే
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన ఇవాళ పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలో ఉద్రిక్తల మధ్య మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఘట్ట
తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..? రోజుకో పేరు తెరపైకి వస్తుండంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.
గద్వాల జిల్లా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు చేరారు. మున్సిలప్ బరిలో ఇంటిపెండెంట్ అభ్యర్థులుగా గెలుపు సాధించిన ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని కారు ఎక్కనున్
రాష్ట్రంలో జనవరి 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్ధులు జాబితా ఖరారయ్యింది. రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. 11న నా
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే., అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేస్తామని ప్రకటన చేసిన బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారు. ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు ప్రగల్బాలు పలికిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలు చేసే సమయానికి బీజేప
టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని తెలిపారు.