-
Home » Capital Amaravati
Capital Amaravati
అమరావతితో పాటు విశాఖ అభివృద్ధికి అద్భుత ప్రణాళికలు.. ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది?
మంత్రి లోకేశ్ మొత్తం విశాఖ అభివృద్ధిపై ఫోకస్ పెడితే.. సీఎం చంద్రబాబు అమరావతి గురించి ఎక్కువగా చెబుతుంటారు.
గుడ్న్యూస్.. రాజధాని రయ్రయ్.. అమరావతికి బలమైన పునాది!
ఇన్వెస్టర్లకు, పారిశ్రామికవేత్తలకు, ప్రజలకు అందరికీ ఓ క్లారిటీ వస్తుందని.. ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా..ప్రభుత్వాలు మారినా.. అమరావతి దానంతట అదే డెవలప్ అయ్యే సిచ్యువేషన్ వస్తుందని భావిస్తోంది.
ఇక శర వేగంగా రాజధాని అమరావతి పనులు..
మొన్ననే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Bhagwanth Khuba : ఏపీలో టీడీపీతో పొత్తుపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఏపీలో గత కొంతకాలం నుంచి ఎన్నికల వేడి మొదలైంది. పొత్తులపై కూడా చర్చలు అంతర్గతంగా జరుగుతున్నాయి. టీడీపీ మహానాడులో చంద్రబాబు మ్యానిఫెస్టో ప్రకటనతో ఎన్నికల వేడి మరింత పెరిగింది టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో కేంద్�
AP High Court : రాజధాని అమరావతిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రాజధాని అమరావతిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
Capital Amaravati: ‘రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతివ్వాలి’
అమరావతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తిరుపతిలో నిర్వహించాలనుకుంటున్న రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరింది. సభకు ఉద్దేశపూర్వకంగానే
Amaravati: రాజధాని కేసులపై హైకోర్టులో నేడు విచారణ
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసులపై నేడు హైకోర్టులో రోజువారీ విచారణ కొనసాగనుంది. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణకు సంబంధించిన అంశాలపై
తెరపైకి అమరావతి, మూడు రాజధానులు ఏమయ్యాయ్?
3 రాజధానులకు వ్యతిరేకం : రైతులతో కలిసి పోరాడతాం-కన్నా లక్ష్మీనారాయణ
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులతో కలిసి ఉద్యమంచేస్తామని ఆయన అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరక�
అమరావతిలో టెన్షన్ టెన్షన్: జగన్ కాన్వాయ్ కి అడ్డు పడిన రైతులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనుమానాలు వస్తున్న క్రమంలో ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో రైతులు మంగళవారం (27 ఆగస్ట్ 2019) ఉదయం సీఎం జగన్ కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. కాన్వాయ్ వస్తున్న సమయంలో సీఎంకి వ్యతి