Capital farmers

    రాజధాని రైతులకు పోలీసుల నోటీసులు

    January 18, 2020 / 09:48 AM IST

    అమరావతి రైతులకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. జనవరి 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలకు, సభల నిర్వహణకు  అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజాసంఘాల  నాయకులు  జనవరి 20 న ఛల�

    పోలీసుల అదుపులో మహిళలు : స్పందించిన జాతీయ మహిళా కమీషన్

    January 10, 2020 / 02:52 PM IST

    ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని విజయవాడ బందర్ రోడ్డులో మహిళలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. సాయంత్రం 6 గంటలు దాటినా మహిళలను విడిచిపెట్టకుండా పోలీసులు అత్యుత్సాహం చూపించటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. మొదట బెంజి సర్కి

    23వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు

    January 9, 2020 / 05:44 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు రాజధానులు తరలింపు అంశంపై ఆగ్రహావేశాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుండగా.. ఈ క్రమంలోనే రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 23వ రోజుకు చేరుకుంది. నిరసన

    ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం… రాజధాని భూములు వాపస్

    December 31, 2019 / 02:12 AM IST

    ఏపీ రాజధాని రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు నిధులతో మళ్ళీ సాగుకు అనుకూలంగా చేసి వారి భూములను వారికి తిరిగి ఇవ్వొచ్చని  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ఏపీలో రాజకీయ వివాదం ముదురుతు�

    ఏపీలో రాజధాని రగడ.. అజ్ఞాతం వీడిన ఆర్కే!

    December 26, 2019 / 12:06 PM IST

    ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అమరావతి పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆ ప్రాంత ఎమ్మెల్యేలైన శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదని రైతులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద వారి ఫిర్యాదుకు ఫలితం దక్కినట్టుగ�

    నల్ల దుస్తులతో నేడు: రాజధానిలో ఎమ్మెల్యేలు కనబడట్లేదు

    December 24, 2019 / 03:17 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మూడు రాజధానుల ప్రకటన తర్వాత రాజధాని ప్రాంతల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తుళ్లూరులో ఇవాళ(24 డిసెంబర్ 2019) 7వరోజు రైతులు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. రైతులు వేసుకున్న టెంట్‌లను పోలీసులు తొలగించగ�

10TV Telugu News