Home » Car
నిర్మల్ జిల్లాలో జెన్ కారు కాలువలోకి దూసుకెళ్లింది. దాస్తురాబాద్ మండలం, రేవోజిపేట్ గ్రామం వద్ద కడెం ప్రధాన కాలువలోకి ప్రమాదవశాత్తూ కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఘట
తల్లిదండ్రుల కోరికలను తీర్చే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశలు,కోరికలను వారు చెప్పకుండానే గమనించి వాటిని తీర్చే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి..మైసూర్ నివాసి అయిన డాక్టర్ కృష్ణకుమార్ గురించి సోషల్ మీడియా ద�
సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారుతోపాటు ఆరుగురు గల్లంతయ్యారు.
తెల్లవారు ఝూమువేళ.. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. రైల్వే ట్రాక్ పై ఓ కారు ఆగిపోయింది. కారులో అపస్మారక స్ధితిలో డ్రైవర్.. కిలోమీటర్ దూరంలో వేగంగా వస్తున్న రైలు.. పోలీసు అధికారికి సమాచారం అందింది. ప్రాణాలకు తెగించి కారులోని డ్రైవర్ ను కాపాడాడు ఆ పో�
దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ సర్కార్ రెడీ అయింది. వాహనాల కాలుష్యం పెరిగి పోవడంతో కారు పార్కింగ్ చార్జీలను భారీగా పెంచడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత రద�
అతడో దొంగ.. ఎప్పటిలానే ఆ రోజు కూడా దొంగతనం చేసేందుకు వెళ్లాడు. అక్కడో కారు ఉంది. కారులో విలువైన వస్తువులను దొంగలించేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరికి అతడి ముఖమే పగిలిపోయింది. రోడ్డు పక్కన నిలిపిన కారు అద్దాలను ఇటుకతో బ్రేక్ చేయబోయాడు. దురదృష
దసరా పండక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రెపో రేటు తగ్గించింది. 0.25శాతం తగ్గించటం వల్ల రెపో రేటు 5.15శాతానికి దిగివచ్చింది. దీని వల్ల అప్పులపై వడ్డీ రేట్లు ఆయా బ్యాంకులు తగ్గించాల్సి ఉంటుంది. ఇది మధ్య తరగతి ప్రజలకు ఆర్బీఐ దసరా
సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన మోటరు వాహన చట్టంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. భారీగా ఫైన్ లు విధిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొన్ని చిత్రవిచిత్ర సంఘటనలు
ఢిల్లీలో వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో 59 సంవత్సరాల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 6గంటల 30నిమిషాలకు భార్యభర్తలు హాస్పిటల్కు బయల్దేరారు. భర్తకు డయాలసిస్ ట్రీట్మెంట్ చేయించే క్రమంలో మ�
చికాగోలోని ఓ మాల్లో కారుతో యువకుడు భీత్సం సృష్టించాడు. మాల్లో ఉన్న సామాగ్రీని ధ్వంసం చేశాడు. దీంతో కొనుగోలు చేయడానికి వచ్చిన వారు, మాల్ సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనను అక్కడున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోలీ�