Carona

    Sonu Sood : కరోనాతో జాగ్రత.. నా పాత నెంబర్ పని చేస్తుంది.. సోనూ సూద్!

    December 24, 2022 / 12:17 PM IST

    దేశంలో మరోసారి విజృభిస్తున్న కోవిడ్ కేసెస్. మరో కొత్త వేరియంట్‌తో ప్రజలని భయపెడుతున్నాయి కరోనా. చైనాలో కరోనా కేసులు ఎక్కువ అవ్వడంతో, భారత్ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా కరోనా కష్ట సమయంలో అందరికి ఆపద్బాంధవుడైన సోనూ సూద్ కూడా రంగంలోక�

    Mega Star Chiranjeevi : అభిమాని ఆరోగ్యం గురించి ఆరా తీసిన “ఆచార్య”

    May 2, 2021 / 10:13 AM IST

    కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అభిమానికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. అభిమాని చికిత్స పొందుతున్న ఆస్పత్రి డాక్టర్ కు ఫోన్ చేసి అతని ఆరోగ్య పరిస్ధితి అడిగి తెలుసుకున్నారు.

    సొంత వైద్యంతోనే వేగంగా కరోనా వ్యాప్తి

    August 2, 2020 / 06:27 PM IST

    సొంత వైద్యంతోనే కరోనా వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓ మీడియా చానెల్‌ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వ్యాధి లక్షణాలు మొదలవ్వగానే ప్రజలు కరోనా పాజిటివ్‌ సన్నిహితులను సంప్రదించి, వారు వాడిన మం�

    ధూమపానం చేసేవాళ్ళకి కరోనా హాని ఎక్కువే…ఆరోగ్యశాఖ హెచ్చరిక

    July 30, 2020 / 02:47 PM IST

    కరోనా వైరస్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పొగ తాగే వారికి షాక్ ఇచ్చింది. ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా హాని ఎక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. �

    కరోనా యూనిక్ హాట్ స్పాట్ గా తూర్పు గోదావరి జిల్లా

    July 27, 2020 / 08:19 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా… ఇప్పుడు పెద్ద మెట్రోపాలిటన్ మరియు టైర్ -1 నగరాల బయట అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ సోకుతున్న ప్రదేశంగా నిలిచింది. భారీగా కరోనా కేసులతో పెద్ద కరోనా హాట్ స్పాట్ గా తూర్పు గోదావరి జిల్లా నిలిచింది. జిల్లా

    భాయ్‌జాన్ బడా దిల్- 25 వేల మందికి సాయం..

    March 29, 2020 / 02:49 PM IST

    కరోనా ఎఫెక్ట్ : సినిమా పరిశ్రమకు చెందిన 25 వేల మందికి సల్మాన్ ఖాన్ సాయం..

    జనతా కర్ఫ్యూ : సెలబ్రిటీల చప్పట్లతో షేక్ అయిన సోషల్ మీడియా

    March 23, 2020 / 07:10 AM IST

    ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సెలబ్రిటీల నుంచి అనూహ్య స్పందన లభించింది..

    తెలంగాణలో కరోనా ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ మాటేంటి?

    March 23, 2020 / 02:47 AM IST

    దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులను నియంత్రించాలని.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సైతం లాక్ డౌన్ ప్రకటించినా.. నిత్యావసర వస్తువు�

    ఏయ్ కేఏ పాలూ.. నీ దేవునితో చెప్పి కరోనాని తీసెయ్యమని చెప్పు: RGV

    March 19, 2020 / 05:25 AM IST

    సంచలనాల డైరక్టర్, వివాదాల రామ్ గోపాల్ వర్మ.. ప్రజా శాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్‌కు సవాల్ విసిరారు. చెప్పొచ్చు కదరా సుబ్బారావు అంటూ సెటైర్ వేశారు. ఎంకమ్మ నాకు కరోనా వచ్చేటట్లు చెయ్యి అంటూ సవాల్ విసిరారు. అసలు ఈ ఛాలెంజ్‌లు, సవాళ్లు విసరడానికి మ�

    All The Best : పదో తరగతి పరీక్షలు..అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేక గదులు

    March 19, 2020 / 01:26 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 19వ తేదీ గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 30 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికో�

10TV Telugu News