Home » Carona Virus
కరోనా వైరస్ విస్తృతం కావడంతో కొద్దిరోజుల పాటు థియేటర్లు మూతపడనున్నాయని తెలుస్తోంది..
కరోనా మాస్కుతో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..
అమెరికాలోని మోడెర్నా అనే బయోటెక్ సంస్థ కరోనాకి వేక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. తొందర్లోనే దీన్ని టెస్ట్ చేయబోతున్నట్లు కూడా ఈ సంస్థ ప్రకటించింది. కరోనా కల్లోలానికి అమెరికా దేశంపై తక్కువ ప్రభావమే పడినప్పటికీ చైనా దేశంపై మండిపడుతోం
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్ లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని.. ఇండియాకు తీసుకురానున్నారు. 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం విమానంలో భారత్కు వస్తునట్లు జ్యోతి తమ కుటుంబ సభ్యులతో చెప్పడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి �
దక్షిణ కొరియాలో కరోనా వైరస్ కేసులు నాలుగింతలైయ్యాయి. ఓ మతశాఖకు చెందిన 144 మందికి చేసిన వైద్య పరీక్షల్లో పాజిటీవ్ ఫలితాలు వచ్చాయి. సింగపూర్ లో రెండు చర్చ్ లు , బిజినెస్ మీటింగ్, హెల్త్ ప్రొడెక్ట్ షాప్, నిర్మాణ ప్రాంతాల్లోనే కరోనా వైరస్ వేగంగా సం
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ విజృంభిస్తోంది. వూహాన్ నగరం శ్మశానంలా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వైరస ప్రభావంతో దాదాపు 2 వేల 300 మంది చనిపోగా..75 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడినట్లు అంచనా. చైనాలో పుట్టిన
టన్నుల కొద్దీ మెడికల్ సప్లైను చైనాలోని వుహాన్కు తీసుకెళ్లిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్లేన్ను భారత్కు రాకుండా అడ్డుకున్నారు. విదేశాంగ శాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో విమానం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. న్యూ ఢిల్లీ చెప్పిన దాని ప్రకారం.. చైనాకు �
చైనా కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో డాక్టర్లు మరింతగా బాధితులకు అండగా ఉంటూ వైద్యాన్ని కొనసాగిస్తున్నారు. వారిని బ్రతికించటానికి తమ శాయశక్తులా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చైనా దేశంలో పోలీసులు..డాక్టర్లు రోజుకు 20లపా�
కరోనా (కోవిద్ 19) వైరస్ సోకి మృతి చెందేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 1490కి మృతుల సంఖ్య పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా 28 దేశాలకు విస్తరించింద�
‘కరోనా’ ఎఫెక్ట్ కారణంగా కొత్త సినిమాల షూటింగ్స్ వాయిదా పడుతున్నాయి..