-
Home » Cash
Cash
ఇక చిల్లర కష్టాలకు చెక్..! ఏటీఎంలలో రూ.10, 20, 50 నోట్లు కూడా.. ఆర్బీఐ గుడ్న్యూస్
స్థానిక మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి నగదు వినియోగం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
వామ్మో.. ఇదేం ట్విస్ట్రా మామ.. పెళ్లి చేసుకొని బిగ్ షాకిచ్చిన మహిళ.. పేరెంట్స్, బంధువులంతా ఫేకే.. ట్విస్టుల మీద ట్విస్టులు
Warangal : యువకుడికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్న ఓ మహిళ నెల రోజులు తిరగకముందే నగలు, డబ్బుతో పరారైంది.
తిక్క కుదిరింది..! గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్ అరెస్ట్
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు హర్ష గాల్లోకి డబ్బులు విసిరేశాడు
Robbery : ఒకే గ్రామంలో ఒకే రోజు 15 ఇళ్లల్లో చోరీ
ఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు.
Massive Robbery : నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ.. ప్రయాణికుల నుంచి నగదు, బంగారం అపహరణ
విజయవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 30 వేల నగదును దొంగలు అపహరించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.
Mumbai: మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనిఖీలు.. ఐదున్నర కోట్ల విలువైన నగలు, కోటికిపైగా నగదు స్వాధీనం
ఇటీవల ముంబై, నాగ్పూర్లోని పలు చోట్ల జరిపిన సోదాల్లో రూ.5.51 కోట్ల విలువైన నగలు, రూ.1.21 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగల్లో ఖరీదైన బంగారు, వజ్రాభరణాలున్నాయి. పంకజ్ మెహదియాతోపాటు, ఇతరులు పెట్టుబడుల పేరుతో వినియోగదారులను మోసం చేస
Amritsar Boy: హెరాయిన్తో పట్టుబడ్డ టీనేజీ కుర్రాడు.. భారీ నగదు స్వాధీనం
రామతీర్థ చెక్ పాయింట్ వద్ద ప్రత్యేక బృందాలు తనిఖీ నిర్వహిస్తుండగా డ్రగ్స్ తీసుకెళ్తున్న టీనేజ్ కుర్రాడు, రేషమ్ సింగ్ పట్టుబడ్డాడు. వారి వద్ద హెరాయిన్, రూ.8.40 లక్షల నగదు దొరికింది. ఇంటెలిజెన్స్ అధికారులకు అందించిన రహస్య సమాచారం ఆధారంగా పోలీస�
ATM : రూ. 500 డ్రా చేస్తే ..రూ.2,500లు వస్తున్నాయని ఏటీఎంకు ఎగబడిన జనాలు
ఏటీఎంలో డబ్బులు మనం ఎంత డ్రా చేసుకుంటే అంతే వస్తాయి. కానీ ఓ ఏటీఎంలో మాత్రం ఏకంగా డ్రాచేసిన దానికి కంటే నాలుగు రెట్లు డబ్బులు వచ్చాయంట..ఓ వ్యక్తి రూ.500లు డ్రా చేస్తే ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువగా రూ.2,500లు వచ్చాయంట..ఈ విషయం ఆనోటా ఈనోటా జనాలకు తెలిసి
Munugode By poll : తులం బంగారం, రూ.10వేలు ఇస్తేనే ఓటు వేస్తామంటున్న మునుగోడు మహిళలు..
తులం బంగారం, రూ.10వేలు ఇస్తేనే ఓటు వేస్తామంటున్నారు మునుగోడు మహిళలు. బహుమతుల కోసం మధ్యవర్తుల ఇళ్లకెళ్లి మరీ డిమాండ్ చేసిన దక్కించుకుంటున్నారు. మునుగోడులో మద్యం, నగదు, ఇతర కానుకల తీసుకోవటానికి కొంతమంది ఓటర్లు ఏమాత్రం వెనుకాడటంలేదు. అవకాశాన్న
Mumbai: ఇంట్లోంచి 40 లక్షల నగలు పోయినా పట్టించుకోని కుటుంబం.. ఎందుకో తెలిసి నోరెళ్లబెట్టిన పోలీసులు.. ఇంతకీ నగలేమయ్యాయంటే!
ఏడాది కాలంగా ఖరీదైన నగలన్నీ చోరీకి గురవుతున్నాయి ఆ ఇంట్లో. అయినా, అందరూ ఏమీ తెలియనట్లే ఉండిపోయారు. నగలు పోతున్నా పట్టించుకోలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. దీనికో కారణం ఉంది. ఈ కారణం తెలిసి పోలీసులు షాకయ్యారు.