Home » Cash
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు హర్ష గాల్లోకి డబ్బులు విసిరేశాడు
ఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 30 వేల నగదును దొంగలు అపహరించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.
ఇటీవల ముంబై, నాగ్పూర్లోని పలు చోట్ల జరిపిన సోదాల్లో రూ.5.51 కోట్ల విలువైన నగలు, రూ.1.21 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగల్లో ఖరీదైన బంగారు, వజ్రాభరణాలున్నాయి. పంకజ్ మెహదియాతోపాటు, ఇతరులు పెట్టుబడుల పేరుతో వినియోగదారులను మోసం చేస
రామతీర్థ చెక్ పాయింట్ వద్ద ప్రత్యేక బృందాలు తనిఖీ నిర్వహిస్తుండగా డ్రగ్స్ తీసుకెళ్తున్న టీనేజ్ కుర్రాడు, రేషమ్ సింగ్ పట్టుబడ్డాడు. వారి వద్ద హెరాయిన్, రూ.8.40 లక్షల నగదు దొరికింది. ఇంటెలిజెన్స్ అధికారులకు అందించిన రహస్య సమాచారం ఆధారంగా పోలీస�
ఏటీఎంలో డబ్బులు మనం ఎంత డ్రా చేసుకుంటే అంతే వస్తాయి. కానీ ఓ ఏటీఎంలో మాత్రం ఏకంగా డ్రాచేసిన దానికి కంటే నాలుగు రెట్లు డబ్బులు వచ్చాయంట..ఓ వ్యక్తి రూ.500లు డ్రా చేస్తే ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువగా రూ.2,500లు వచ్చాయంట..ఈ విషయం ఆనోటా ఈనోటా జనాలకు తెలిసి
తులం బంగారం, రూ.10వేలు ఇస్తేనే ఓటు వేస్తామంటున్నారు మునుగోడు మహిళలు. బహుమతుల కోసం మధ్యవర్తుల ఇళ్లకెళ్లి మరీ డిమాండ్ చేసిన దక్కించుకుంటున్నారు. మునుగోడులో మద్యం, నగదు, ఇతర కానుకల తీసుకోవటానికి కొంతమంది ఓటర్లు ఏమాత్రం వెనుకాడటంలేదు. అవకాశాన్న
ఏడాది కాలంగా ఖరీదైన నగలన్నీ చోరీకి గురవుతున్నాయి ఆ ఇంట్లో. అయినా, అందరూ ఏమీ తెలియనట్లే ఉండిపోయారు. నగలు పోతున్నా పట్టించుకోలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. దీనికో కారణం ఉంది. ఈ కారణం తెలిసి పోలీసులు షాకయ్యారు.
తాజాగా విడుదలైన క్యాష్ ప్రోమోలో సీనియర్ నటీనటులు సుభాషిణి, జెన్నీ, బాలాజీ, కృష్ణవేణి వచ్చి సందడి చేశారు. ప్రోమో చివర్లో యాంకర్ సుమ గొప్ప మనసు గురించి చెప్తూ కంటతడి పెట్టుకుంది సీనియర్ నటి సుభాషిణి.........
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గల ఎస్బీఐలో భారీగా నగదు అవకతవకలు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.