-
Home » caste
caste
యూజీసీ కొత్త రూల్స్ పై రచ్చరచ్చ.. అసలు నిబంధనల్లో ఏముంది? వివాదం ఏంటి? ఎందుకింత వ్యతిరేకత?
రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ నిబంధనలు-2012 స్థానంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
Honour Death : వేరే కులం వారిని ప్రేమిస్తున్నారని.. ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన కన్న తల్లిదండ్రులు
Honour Death : ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులే చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య తర్వాత కూతుళ్ల మృతదేహాల పక్కనే తల్లి ఉంది.
Mohan Bhagwat: వర్ణం, కులం పండితులే సృష్టించారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు
మతం అంటే సమాజ ఉన్నతి కోసం పని చేయడమని, తన గురించి మాత్రమే ఆలోచించి కడుపు నింపుకోవడం మతం కాదని భాగవత్ అన్నారు. ఈ మాటలు సంత్ రవిదాస్ చెప్పారని, అందుకే సమాజంలోని పెద్దలు సంత్ రవిదాస్ భక్తులుగా మారారని అన్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్, ఓరంగేబుకు �
Inhuman Incident In Kurnool : కర్నూలు జిల్లాలో అమానవీయం.. కులం పేరుతో అంత్యక్రియలకు అభ్యంతరం
కులం పేరుతో కుల సంఘం సభ్యులు దారుణంగా వ్యవహరించారు. వృద్ధురాలి అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పారు. మిడుతూరు మండలం కడుమూరు గ్రామ స్మశాన వాటిక దగ్గర ఈ ఘోరం జరిగింది.
Life is precious : తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి
Spandana Eda Foundation : జీవితం చాలా విలువైనది.. చిన్న కారణాలతో జీవితాలను మధ్యలో వదిలివేయొద్దని, తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగల్చొద్దని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ‘స్పందన ఇదా ఫౌండేషన్’ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామల్ రెడ్డి ఆధ�
క్రికెట్ లో ‘కులం’ : బ్రాహ్మిణ్ క్రికెట్ టోర్నమెంట్, ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే
Brahmin only’ cricket tournament in Hyderabad : క్రికెట్ కు కులం, మతం అనే బేధాలు ఉండవు. అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకు చెందిన వారు ఆడుతుంటారు. భారతీయ సమాజంలో కుల అసమానతలు అధికంగా ఉంటాయి. కానీ..క్రికెట్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ‘బ్రాహ్మిణ�
ప్రణయ్ని హత్య చేయించి అప్పుడు మారుతీరావు, హేమంత్ను చంపించి ఇప్పుడు లక్ష్మారెడ్డి ఏం సాధించారు? ఈ పరువు హత్యలకు ముగింపు ఎప్పుడు..?
honour killings: పరువు కోసం ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులు..చివరకు సాధిస్తుందేంటి..? ప్రణయ్ను చంపించి అప్పుడు మారుతీరావు సాధించిందేంటి..? హేమంత్ను హత్య చేయించి ఇప్పుడు లక్ష్మారెడ్డి సాధించేదేంటి..? ప్రేమ విషయం తెలియగానే ముందుగా పేరెంట్స్ చేయాల్స
చంద్రబాబు రాంగ్ స్టెప్ వేశారా? వైసీపీ, బీజేపీ ఆడుతున్న గేమ్లో పావులా మారారా?
tdp mistake : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి 16 నెలలు అయ్యింది. రాజకీయాల్లో వేడి కొనసాగుతూనే ఉంది. అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటూ ప్రతి చిన్న విషయానికి రోడ్డున పడుతున్నాయి. మీది అవినీతి అంటే మీది అవినీతి అంటూ గత 16 నెలలుగా ఆరోపణలు గుప్పించుకు
మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు, తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలపై ప్రశంసల వర్షం
కులం, మతం. చాలా సున్నితమైన అంశాలు. ఇందులో ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. అది ప్రభుత్వాలు అయినా కోర్టులు అయినా ఆచితూచి స్పందిస్తాయి. ఏ మాత్రం అదుపు తప్పినా పరిస్థితిని అదుపు చేయడం చాలా కష్టం. ఇ�
నా పేరు, కులంతో హర్షకుమార్ రాజకీయం చేస్తున్నారు.. రాష్ట్రంలో సంచలనం రేపిన దళితుడి శిరోముండనం కేసులో ట్విస్ట్
రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళితుడి శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ కుమార్ తన వెర్షన్ వినిపించాడు. మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలను విజయ్ తీవ్రంగా ఖండించాడు. తనక�