Home » caste census
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు.
మరోవైపు కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు
ఇలా చేసి ఉండాల్సిందని మొదటి నుంచి కేంద్రానికి చెబుతున్నాం. ఇప్పుడు చాలా ఆలస్యం అయింది. 2020, 2021లో జరగాల్సింది జరగలేదు. ఇది ప్రతి పదేళ్లకోసారి జరిగేది. జరిగిన ఆలస్యం జరిగింది. దీనిని ఈ ఏడాదిలోనే ప్రారంభిద్దాం
కులగణనపై వ్యతిరేక గొంతుకను వినిపిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుంది.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చేందుకు అంగీకరించింది.
ఇక కులగణన అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి లింకు పెడుతూ రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఎవరి సంఖ్య భారీగా ఉంది, ఎవరి వాటా ఎంత ఉందనే కాంగ్రెస్ నినాదం కాంగ్రెస్ పార్టీలో అమలు అవుతుందా లేదా అని ప్రశ్నించారు
వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వంలోని అంశమనే బలమైన అభిప్రాయం ఉండేది. దేశంలో 1931లో బ్రిటిషర్ల హయాంతో పూర్తిస్థాయిలో కులగణన జరిగింది. స్వతంత్ర భారతదేశంలో జరగలేదు. మండల్ రిజర్వేషన్ పోరాటానికి ముందు తర్వాత కులగణన అంశం ఎక్కువగా వినిపించింది.
పస్మండ అనే పదాన్ని సామాజికంగా వెనుకబడిన లేదా ఏళ్ల తరబడి అనేక హక్కులను కోల్పోయిన ముస్లింల కులాల కోసం ఉపయోగిస్తారు. వీరిలో వెనుకబడిన, దళిత, గిరిజన ముస్లింలు కూడా ఉన్నారు.
చంద్రశేఖర్ సింగ్ ఒక సంవత్సరం 210 రోజులు, కేదార్ పాండే ఒక సంవత్సరం 105 రోజులు, భగవత్ ఝా ఆజాద్ ఒక సంవత్సరం 24 రోజులు, మహామాయ ప్రసాద్ సింగ్ 329 రోజులు బీహార్లో సత్యేంద్ర నారాయణ్ సిన్హా 270 రోజులు, హరిహర్ సింగ్ 117 రోజులు, దీప్నారాయణ్ సింగ్ 17 రోజులు ముఖ్యమంత్ర
ప్రధాని మోదీ తనను తాను ఓబీసీ అని చెప్పుకుంటారని, కానీ కులగణన చేయడం లేదని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.