Home » caste census
సామాన్యులు, చిరు వ్యాపారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి గురించి పట్టించుకోకుండా వాటికి సంబంధించిన డేటాను వక్రీకరించే పనిలో
షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు(ST), ఇతర వెనుకబడిన తరగతుల(OBC)కు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల గరిష్ట పరిమితిని పెంచాలని కూడా సీడబ్ల్యూసీ పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది
బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణనకు చేపట్టింది. అయితే దీనికి బీజేపీ మొకాలడ్డింది. కుల గణన చేయరాదని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్లో పేర్కొంది
బీహార్లో ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన ప్రతిపాదనను శాసనసభ 18 ఫిబ్రవరి 2019న శాసన మండలి 27 ఫిబ్రవరి 2020న ఆమోదించాయి. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది
దీంతో నితీశ్ ప్రభుత్వం కులగణన సర్వేని మళ్లీ ప్రారంభించింది. బీహార్లో కుల ఆధారిత గణన పనుల కోసం సాధారణ పరిపాలనా విభాగాన్ని నోడల్ డిపార్ట్మెంట్గా మార్చిన విషయం తెలిసిందే
ప్రభుత్వ లక్ష్య సహాయాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కలు వస్తున్నాయి. అయితే ఓబీసీ వర్గాలకు చెందిన లెక్కలు తేలడం లేదు. ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికే బిహార్ ప�
ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే ప్రాంతంలో నిర్వహించిన ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే రాహుల్ గాంధీ మీద కేసు నమోదై, పార్లమెంట్ సభ్యత్వం రద్దయ�
1991 కి ముందు దేశాన్ని కుదిపివేసిన మండల్ ఉద్యమం ప్రధానంగా బిహార్, యూపీ రాష్ట్రాలు కేంద్రంగానే సాగింది. ఇందులో బిహార్ రాష్ట్రంలోని ప్రభుత్వం అధికారికంగా కులగణన ప్రారంభించగా, యూపీ నుంచి ఎస్పీ ఇప్పుడిప్పుడే ఈ డిమాండుకు సై అంటోంది. ఇక యూపీలో మరో �
ఇప్పటి వరకు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) మినహా మిగిలిన కులాల జనాభా గణన జరగదని బీహార్కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ 2021లో పార్లమెంటులో చెప్పినప్పటి నుంచి ఈ వివాదం తీవ్రమైంది. స్వాతంత�