Home » cats
china 68 years women animal home with 1300 dogs, cats and hourses : కుకలు,పిల్లులు, కుందేళ్లు ఇలా జంతువులను పెంచుకోవడం చాలా సరదా. అలా ఒకటీ రెండు జంతువుల్ని పెంచుకుంటాం. లేదంటే ఐదు,పది జంతువుల్ని పెంచుకుంటాం. కానీ ఓ బామ్మ ఏకంగా 1300ల కుక్కలు, వందకు పైగా పిల్లులు, నాలుగైదు గుర్రాలతో పాటు ఇ�
చైనాలోని షెంజన్ నగరం పిల్లులు, కుక్కలు తినడాన్ని నిషేదించింది. కరోనా వైరస్ నేపథ్యంలో సైంటిస్టులకు ఓ అనుమానం వచ్చింది. జంతువుల నుంచే మనుషులకు వచ్చిందా అని భావిస్తున్నారు. ఇప్పటివరకూ చైనాలో బయటపడ్డ ఇన్ఫెక్షన్లన్నీ వూహాన్ లోని గబ్బిలాలు, పామ
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చైనీయులపై ఫైర్ అయ్యాడు. చైనీయుల ఆహారపు
చైనా దేశాన్ని కోవిడ్ – 19 కబళించి వేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది మృతి చెందుతున్నారు. వేలాది సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్పై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. వైరస్ బారిన పడుకుండా ఉండేందుకు తగిన జాగ్ర
ఢిల్లీలో అంతర్జాతీయ పిల్లుల ఫెస్టివల్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. భారత్లోనే అతి పెద్దగా జరిగిన ఈ వేడుకకు పిల్లి ప్రేమికులు హాజరయ్యారు. తమ పిల్లులను అందంగా ముస్తాబు చేసి తీసుకొచ్చారు. అలాగే, పోలీసు డాగ్స్ కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిల�
రక్తదానం చేసి ఓ ప్రాణాన్ని కాపాడొచ్చనే సంగతి అందరికీ తెలుసు. మనుషుల్లో రక్త బదిలీ జరిగినట్లు కుక్కల్లో, పిల్లుల్లోనూ చేయొచ్చంట. ఈ విషయం తెలియక జంతు ప్రేమికులు ఎందరో వారి కుక్కలు, పిల్లుల ప్రాణాలు కోల్పోతున్నారు. అనీమియా లాంటి వ్యాధులు, కార్
ఇకపై కుక్కల్ని పెంచుకోవాలంటే మీ పర్స్ ఖాళీ అయిపోవటం ఖాయం. ఎందుకంటే కుక్కల్ని పెంచుకోవాలనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.5వేలు కట్టాల్సిందే. పైగా కుక్కల్ని పెంచుకోవాలంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 
విశాఖలో పిల్లులను చంపి తినే ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తి ముసుగులో పిల్లులను వేటాడి చంపి తింటున్నారు. ఆరుగురు సభ్యుల ముఠాను ఆరిలోవ పోలీసులు
ఇది అక్షరాల నిజం. పిల్లులను పట్టుకుని లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు. దీనికి టెండర్లు కూడా వేస్తున్నారట. రాజ్భవన్లోని 'బ్రుహత్ బెంగళూరు మహానగర పలికే' బిల్డింగ్లో 30పిల్లులను పట్టుకుంటే దాదాపు రూ.లక్ష ఇస్తామంటూ టెండర్లకు ఆహ్వానం పలికింది.