Home » CBDT
రూ.2000 నోట్లు ఉపసంహరణ ప్రకటన తర్వాత బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి. బంగారం కొంటున్నారు సరే.. పరిమితులు తెలుసుకున్నారా? పరిమితి దాటి కొంటే పన్ను కట్టాలి.. లేదంటే అధికారుల నుంచి ప్రశ్నలు ఎదుర్కోక తప్పదు.
పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఈ విషయంలో మరికొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో తాజా నిర్ణయం
గత ఆర్థిక సంవత్సరం మొత్తం 7.14 ఐటీఆర్లు దాఖలు కాగా, అంతకుముందు సంవత్సరం ( (FY21) 6.9 కోట్లు దాఖలయ్యాయి.
PAN Bank Rules : రానురాను ఆర్థిక అవసరాలు పెరిగిపోతున్నాయి. అలాగే ఆర్థికపరమైన లావాదేవీల నిబంధనలు మారుతున్నాయి. బ్యాంకింగ్ లావాదేవీల రూల్స్ మారుతూ వస్తున్నాయి.
పాన్ కార్డు హోల్డర్లకు ముఖ్య గమనిక. పాన్ కార్డు కలిగున్న ప్రతి వ్యక్తీ.. ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయాల్సిందే. లేదంటే రూ.500-1000 వరకు..(Link Aadhaar Pan)
ఆధార్ పాన్ అనుసంధానం గడువును పొడిగించాలని ANMI కోరింది. లేదంటే మార్కెట్ మీద భారీ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.(Aadhaar PAN Link)
మీరు ఆధార్ కార్డుకు పాన్ కార్డును లింక్ చేసుకున్నారా? ఇంకా లేదా? అయితే మీకో హెచ్చరిక. రూ.10వేల జరిమానా..(PAN-Aadhaar Linking)
67.99 లక్షల రీఫండ్స్ ఉన్నట్లు, 2021-22 అసెస్ మెంట్ సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ. 13 వేల 141 కోట్ల రీఫండ్ జారీ చేయడం జరిగిందని వివరించింది.
ట్యాక్స్ పేయర్స్ కు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 - అక్టోబర్ 25 మధ్య ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన డబ్బును రీఫండ్ చేసినట్లు తెలిపింది.
లక్షల మంది ప్రముఖుల గోప్యపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బయటికొచ్చిన ‘పండోరా పేపర్స్" ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి.