Home » CBFC
మార్క్ ఆంటోనీ సినిమా రిలీజ్ అయ్యాక సెన్సార్ బోర్డు(Censor Board) ముంబై ఆఫీస్ పై సినిమా రిలీజవ్వడానికి 6.5 లక్షల లంచం తీసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు విశాల్.
ఆదిపురుష్ సినిమా ఎఫెక్ట్ సెన్సార్ బోర్డ్ పై గట్టిగానే పడింది. దీంతో ఇప్పుడు ఓ మై గాడ్ 2 సినిమాకు జాగ్రత్త వహిస్తుంది.
ఈ సినిమాపై పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తమిళనాడు, బెంగాల్ ప్రభుత్వాలు ఈ సినిమాను తమ రాష్ట్రాల్లో నిషేధించాయి. మరికొన్ని రాష్ట్రాలేమో ది కేరళ స్టోరీ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చాయి. అయితే సినిమాను నిషేధించడంతో పాటు మమతా బెనర్జీ సిని
తాజాగా ఈ విమర్శల్లో మరో అంశానికి తెరతీశారు. ఈ సినిమా దర్శకుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)లో సభ్యుడు కావడంతో ఎలాంటి కట్ లేకుండా సినిమాని యధాతథంగా.........
OTT యూజర్లకు చేదువార్త. రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్ ఫాంపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. స్ట్రీమింగ్ కంటెంట్ పై కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యా్స్టింగ్ మినిస్ట
ఎన్నికలపై మోడీ బయోపిక్ ప్రభావం చూపుతుందని.. ఎన్నికలు ముగిసే వరకు సినిమా విడుదల చేయకూడదని ఈసీని కోరింది కాంగ్రెస్ పార్టీ. అయితే సినిమా విడుదలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెషన్ దే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. అంతేకాదు చిత్ర�
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల వాయిదా పడింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వలేదు. ఏప్రిల్ 11వ తేదీన తొలి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ స�