CBI Court

    నారదా కుంభకోణం కేసు.. ఆ నలుగురు టీఎంసీ నేతలకు బెయిల్

    May 17, 2021 / 08:44 PM IST

    నారదా కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు బెంగాల్​ మంత్రులు ఫిర్హాద్​ హకీం, సుబ్రతా ముఖర్జీ, ఓ ఎమ్మెల్యే మదన్​ మిత్రా, మాజీ మంత్రి సోవన్​ ఛటర్జీలకు బెయిల్​ లభించింది.

    Babri Masjid Demolition Verdict తీర్పుపై ఉత్కంఠ..అసలు ఏం జరిగింది

    September 30, 2020 / 06:39 AM IST

    Babri Masjid Demolition Verdict : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. తీర్పు లా అండ్ ఆర్డర్‌ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.

    సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు: ప్రతి శుక్రవారం రావల్సిందే

    January 24, 2020 / 12:04 PM IST

    అక్రమాస్తుల కేసులో నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో ఏపీ సీఎం జగన్‌కు మరోసారి చుక్కెదురైంది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపున కోరుతూ జగన్ వేసిన పిటీషన్‌ను తిరస్కరించింది సీబీఐ కోర్టు. తనకు బదులు జగతి పబ్లికేషన్స్ నుంచి సహ నిందితుడు హాజరవ�

    సీఎం అయిన తర్వాత తొలిసారి సీబీఐ కోర్టుకు జగన్ 

    January 10, 2020 / 06:48 AM IST

    ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత అక్రమాస్తుల కేసులో తొలిసారి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణ ముగిసింది.

    సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్

    January 3, 2020 / 01:39 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తుల కేసు వ్యవహారంలో జగన్ కు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.

    సీబీఐ కోర్టులో సీఎం జగన్ కు చుక్కెదురు

    November 1, 2019 / 05:24 AM IST

    నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ కు చుక్కెదురైంది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ ను కొట్టివేసింది. ఆస్తుల కేసులో విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఆస్తుల క

    జగన్ వ్యక్తిగత హాజరు పిటీషన్ స్వీకరించిన సీబీఐ కోర్టు

    September 20, 2019 / 11:10 AM IST

    అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రి విధుల్లో ఉన్నానని, అధికారిక పనుల్లో బిజీగా ఉండడం వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తన పిటీషన్ లో కోరారు. ఈ క్రమంలో �

    ఏపీలో కలకలం : మంత్రి బొత్సకు సీబీఐ నోటీసులు

    August 23, 2019 / 09:08 AM IST

    ఫోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణకు సమన్లు జారీ చేసింది సీబీఐ. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు 2019 సెప్టెంబర్ 12వ తేదీన హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి  సీఎం గా ఉన్న సమయంలో పర�

    విదేశాలకు జగన్ : అనుమతిచ్చిన సీబీఐ కోర్టు

    February 15, 2019 / 08:27 AM IST

    హైదరాబాద్ : అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు‌. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే సీబీఐ కోర్టు ప్రిన్సిపాల్‌ జడ్జిగా జస్టిస్‌ మధుసూధన్ రావు ఈ రోజు బా�

10TV Telugu News