-
Home » CBI Court
CBI Court
వివేకా హత్య కేసు.. విచారణ రిపోర్ట్ నిందితులకు అందజేత
ఎంపీ అవినాష్ రెడ్డి మినహా మిగిలిన నిందితులు CBI కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
19 ఏళ్ల తర్వాత ఆయేషా మీరా అంత్యక్రియలు పూర్తి.. జ్యుడీషియల్ విచారణకు బాధిత కుటుంబం డిమాండ్
Ayesha Meera : అయేషా మీరా అవశేషాలను (అస్థికలు) కోర్టు ఆదేశాల మేరకు వారి తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు శుక్రవారం అప్పగించారు.
చనిపోయిన 18ఏళ్లకు అంత్యక్రియలు.. ఆయేషా మీరా కేసు క్లోజ్
ఈ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ, రెవెన్యూ, పోలీస్ అధికారులు మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు.. జగన్, భారతికి భారీ ఊరట
Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివేకా హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలన్న సునీత పిటిషన్ పై
మరోసారి హాట్ టాపిక్గా వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొత్త మలుపు
కొన్ని అంశాలపై మాత్రం ఇన్వెస్టిగేషన్కు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
నాంపల్లికోర్టులో విచారణకు హాజరైన జగన్.. భారీ స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు
YS Jagan : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరయ్యారు. జగన్ హైదరాబాద్ ..
ఆరేళ్ల తరువాత.. నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్.. భారీ భద్రత.. హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
YS Jagan : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు.
గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. సీబీఐ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే
దేశం విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీలు లేదని చెప్పింది.
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు.. వారికి ఏడేళ్లు జైలు శిక్ష, భోరున విలపించిన బీవీ శ్రీనివాస్..
ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో నేరపూరితంగా చొరబడి అక్రమ ఇనుప ఖనిజాలు తవ్వకాలు జరిపారని.. ప్రభుత్వానికి 800 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని..
ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు.. గాలికి శిక్ష ఖరారు, సబితకు క్లీన్ చిట్..
ఏ 1 నుండి ఏ 7 వరకు శిక్ష ఖరారు చేసింది సీబీఐ కోర్టు.