Home » CBI Court
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ కోర్టు ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఎర్రగంగిరెడ్డితో పాటు ఐదుగురు నిందితులను సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
సీబీఐ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై కీలక విచారణ
తనపై ఎవరి వత్తిడి లేదని కేసు దర్యాప్తు కు పూర్తిగా సహకరిస్తానని అప్రూవర్గా మారేందుకు అవకాశం ఇవ్వాలని నవంబర్ 9న సీబీఐ కోర్టు ముందు నిందితుడు దినేష్ అరోరా విన్నవించుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులు అభిషేక్ �
అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత దంపతులను సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేసిన విషయం విధితమే. హైదరాబాద్లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. వారికి సీబీఐ న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష, లక్ష జరిమానా విధించింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 28న వ్యక్తిగత పనుల నిమిత్తం పారిస్ పర్యటనకు వెళుతున్నారు.
దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ల శిక్ష విధిస్తు సంచలన తీర్పు వెలువరించింది
ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించిన బెయిల్ ను కొట్టేయాలని వేసిన పిటిషన్ ను కొట్టేసింది సీబీఐ కోర్టు.
ఆస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు తీర్పును సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని పిటిషన్ లో కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో అరెస్టుల పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిశారు ఎంపీ రఘురామకృష్ణం రాజు కుమారుడు భరత్, ఆయన కూతురు ఇందు ప్రియదర్శిని. రఘురామపై వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ అమిత్షాకు ఫిర్యాదు చేశారు.